ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్స్లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
KCR | ‘గుడ్డి లక్ష్మి వచ్చినట్టు అప్పుడప్పుడు రాజకీయాల్లో లిల్లీపుట్గాళ్లకు అధికారం వస్తుంది. ప్రజలు రాష్ర్టాన్ని బాగుచేయమని అధికారం ఇస్తారుగానీ అడ్డందిడ్డం పనులు చేయమని చెప్పరు’ అని బీఆర్ఎస్ అధినే�
సాగు నీరులేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. హస్తం పార్టీ నేతలు పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు.
Pensions Disbursement | ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీలో వాలంటీర్ల (Volunteers) ద్వారా కాకుండా సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టాలని సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని ఆర్థికశాఖ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. మెడికల్ బిల్లులు,
హైదరాబాద్లో పలుచోట్ల ఎర్త్ అవర్ నిర్వహించారు. శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆపివేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం వద్
గుర్రం కండ్లకు గంతలు కట్టడం గురించి తెలుసా.. గుర్రం దృష్టి మొత్తం ముందువైపే ఉంచి, మనకు కావాల్సినట్టుగా పరిగెత్తేలా వేసే ఎత్తుగడ ఇది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అచ్చం అలాంటి ఎత్తుగడే వేశ�
సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు.
Telangana Cabinet | ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.
తెలంగాణ పౌర సమాజానికి చెందిన పలువురు ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన అధికారిక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ పాల్గొన
ఉదయం 11.40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడమేంటి? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
ధూప దీప నైవేద్యం పథకం అర్చకుల పోరాటం ఫలించింది. ఆరు నెలలుగా పెం డింగ్ ఉన్న వేతనాల విడుదల కోసం అర్చకు లు చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునివ్వడం, వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అండగా నిలిచి�