పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో చస్తుంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోయే దుస్థిత
సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహించి బాధితుల రక్తనమూనాలు సేకరించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Telangana Minister Raja Narsimha | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని హెచ్ఓడీలు, డీఎంహెచ్ఓలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద�
విష జ్వరాలు వెంటాడుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. సీజనల్ వ్యాధులు ఉమ్మడి జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. వాతావరణ మార్పులు ఒక వైపు.. పారిశుద్ధ్య లోపం మరోవైపు ప్రజలను రోగాలపాలు చేస్తున్�
Fever survey | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. పైగా కాకిలెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నది. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్�
ఈ తండాలో ఏ ఇంట్లో చూసినా.. జ్వరంతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. తీవ్రమైన జ్వరంతోపాటు ఒళ్లు, కీళ్ల నొప్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. వేల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిలో వైద్యారోగ్య శాఖ విఫలమైందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరుపై సీ�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ సర్కారు కృషి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలను పట్టించుకోవడం మానేసింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదు.
పరిపాలనలో అత్యంత కీలకమైన శాఖలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్య, వైద్య విభాగాలను గాలికి వదిలేసింది. రెగ్యులర్ అధికారులను నియమించకుండా ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నది.
సీజన్ వ్యాధులతోపాటు, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వికారాబాద్ మండలంతోపాటు ధారూరు, మర్పల్లి, మోమిన్పేట, పూడూరు, నవాబుపేట, కోట్పల్లి, బంట్వారం మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు అ
సీజనల్ వ్యాధులు జిల్లాను కుదిపేస్తున్నాయి. గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పట్టణాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నా
సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టిన వేళ.. ఆ ఆరోగ్య కేంద్రానికి ఆయా భర్తే దిక్కయ్యాడు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రి డోర్లు తెరిచి కాపలాగా కూర్చున్నాడు. కానీ, అందులో పనిచేసే వైద్యుడు సహా ఇతర సిబ్బంది ఎవరూ
ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబుతోప�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాత పాటను తలపిస్తున్నది నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి. డాక్టర్లుంటే మందులు లేవు.. మందులుంటే టెస్టులు లేవు. డాక్టర్లు, టెస్టులు, మందులుంటే సదుపాయాల�