సిద్దిపేట జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలతో పాటు పారిశుధ్యం పడకేసి పల్లెలు, పట్టణాల్లో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ముందస్తుగా ఇంటింట జ్వరం సర్వే చేయాలని జిల్లా కలెక్�
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి(డీఎంవో) డాక్టర్ వెంకటరమణ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం సందర్శి
పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా కొరవడింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతితో గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే పట్టింపు కరువైంది. దీంతో ఎక్కడకక్కడ చెత
సర్కారు వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ప్రజారోగ్యంపై పట్టనట్లు వ్యవహరిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం, కోరు�
వర్షకాలం వచ్చిందంటే చాలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతుంటాయి. అయితే, ఇతర జ్వరాలకంటే డెంగీ పేరు వినగానే ఆందోళన ఎక్కువగా కలుగుతుంది. నిజానికి డెంగీ సాధారణ సింప్టమాటిక్ ట్రీట్మెంట్తోనే నయమవుత�
సీజనల్ వ్యాధ్యులపై అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించారు. ఓపీ, మందుల స్టాక్ వివరాలను తెలు�
మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఖమ్మం కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, రజబ్అలీ పార్ ఏరియా, జూబ
జ్వరాలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రజలకు సూచించారు. షాద్నగర్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన ఆకస్మికంగా తని�
సీజనల్ వ్యాధులతో దవాఖానకు వచ్చే రోగుల పట్ల వైద్యులు అలసత్వం వహించొద్దని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని జిల్లా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా వా
రాష్ట్రంలో ఇప్పటికే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్యలోపం, వైద్యారోగ్యశాఖ వైఫల్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా సైతం వ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరుగుతున్న జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో హైవే పనులు నత్తనడకన నడుస్తున్నందున వ
సమస్యలపై నినదిస్తున్న, నిలదీస్తున్న ప్రజలను, వారి ఆలోచనలను దారిమళ్లించడంలో, తప్పుదోవ పట్టించడంలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ రకమైన రాజకీయాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు.
ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా, విష జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
నగరంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) రోగులతో కిటకిటలాడుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ఓపీ నమోదవుతున్నది. బుధ, గురువారాల్లో 2600లకు పైగా ఓపీ నమోదుతో జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా, హనుమతండా, రెడ్యానాయక్ తండా, బెక్కల్, తోర్నాల పంచాయతీల పరిధిలో సుమారు 21 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్