మెదక్ జిల్లాలోని గిరిజన తండాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఏ తండాల్లో చూసినా మురుగు కాల్వలు శుభ్రం లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో తండాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి.
సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్తోపాటు గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో 15 రోజులుగా రోగుల సం ఖ్య పెరిగింది.
సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి ‘ఫీవర్'పట్టుకున్నది. విష జ్వరాలతో వణికిపోతున్నది. ఊరు ఊరంతా మంచం పట్టింది. పక్షం రోజుల వ్యవధిలోనే భూంపల్లిలో ఇద్దరు, సదాశివనగర్ మండలంలో ఒకరు జ్వరంతో మృతి చెందడం కలకలం
జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారడం, ప్రభుత్వం పట్టించుకోపోవడంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిన జనంతో దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వచ్చే డబ్బు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి, కొల్చారం మండలాల్లోని లబ్�
రాష్ట్రం డెంగ్యూ కోరల్లో చిక్కుకున్నది. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 నాటికి ఏకంగా 5,246 కేసులు నమోదయ్యాయి. ఇందులో 40 శాతం కేసులు ఒక్క హైదరాబాద్లోనే వెలుగు చూశా�
వర్షాకాలంలో పారిశుద్ధ్య సమస్య, దోమల బెడద అనేవి ఏటా వేధిస్తూనే ఉంటాయి. ఇవి అంతిమంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయి. సకాలంలో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడితే వీటిని అదుపులో ఉంచవచ్చు.
డెంగీ జ్వరాలతో గ్రేటర్ మూలుగుతోంది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
వానాకాలం అంటే జల్లులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అదే సమయంలో చుట్టూ ఉన్న పరిసరాలు ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు పెరగడానికి అనువుగా ఉంటాయి. దీంతో సీజనల్ వ్యాధులు డేంజర్ బెల్స్ మోగిస్తుంటా
విద్యుత్తు సరఫరా విషయంలో రైతులు సంతోషంగా లేరని, తరచూ అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని రైతు వేదికలో శుక�
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్�
నేలకొండపల్లి మండలంలో జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి బుధవారం కూడా 450కిపైగా రోగులు రావడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. వారం రోజులుగా దాదాపుగా ఇంతే సంఖ్యలో రోగులు వస్తుండడంతో వైద్య
పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన సర్కారు దవాఖానలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వ వైద్యం మీద నమ్మకంతో వస్తున్న రోగులకు అవస్థలు ఎదు�