ఏడు నెలల నుంచి ఖాళీ అయిన వైద్యుల పోస్టుల భర్తీపై ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు దృష్టి సారించకపోవడం పేదలకు శాపంగా మారుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్ర�
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ సర్కారు దవాఖానకు సుస్తీ చేసింది. ఓవైపు రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుండగా, మెరుగైన వైద్యం అందని ద్రాక్షే అవుతున్నది. డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతుండడం, అదే స్థాయిలో
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైర ల్ ఫీవర్ బారిన పడ్డారు. జిల్లాలో 8654 మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 5140 మందికి డెంగీ పరీక్షలు చేయ గా 25 కేసులు నమోదయ్యాయి.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటూ సేవ చే స్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రా వు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 217 మందికి 49.91 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక�
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ వైరల్ ఫీవర్ అందరినీ వణికిస్తున్నది. ముఖ్యంగా మారుమూల పల్లెలు, తండాలు, గూడేల్లో జ్వరాల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నా స్థానికంగా వైద్యం అందక ప్రైవేట్ దవాఖానలకు పర
విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో రోగుల సంఖ
సుమారు 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడి సర్కారు దవాఖానలకు పోటెత్తుతున్నారు. వైరల్, సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది
అప్పుడప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మసురువానతో హైదరాబాద్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చిన్నాపెద్ద దవాఖానలన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున
వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా అంతటా డెంగీ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. నల్లగొండ జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజూ ఐదు వందల మంది వర�
వ్యాధుల కాలం ఆరంభమైంది. దీంతో డెంగీ, మలేరియా, చికున్గున్యా, డయేరియా, టైఫాయిడ్ రోగులు దవాఖానకు క్యూ కడుతున్నారు. ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా �