ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. వసతుల లేమి, డాక్టర్లు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సర�
సీజనల్ వ్యాధులు విజృంభించి అనేకమంది చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాలు, మందుల సరఫరాపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లావణ్య. ఈమెది ఆసిఫాబాద్ మండలంలోని బోరుగూడ గ్రామం. జ్వరం రావడంతో సోమవారం ఆసిఫాబాద్లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. వైద్యుడికి చూపించుకోగా.. మూడు రకాల మందులు రాసిచ్చాడు. �
అత్యుత్తమ వైద్య సేవలకు పెట్టింది పేరు.. గత ప్రభుత్వం. ప్రజారోగ్య పరిరక్షణలో గత ప్రభుత్వ సేవలు అమోఘం. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజా సేవలపై, ఆరోగ్య వ్యవస్థపై, పాలనా తీరుపై సరైన అవగాహన
గ్రామీణ ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని గతంలో ఏర్పాటు చేసిన పీహెచ్సీ కేంద్రాల్లో గ్రామీణ ప్రాంత రోగులకు అంత�
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వర బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పరిసరాల అపరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని డెయిరీ ఫారం ప్రాంతంలో డెంగీ వ్యాధి బారినపడిన కుటుంబాన్ని డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్స�
జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు మెదడు వాపు నిర్మూలన వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆ�
జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది. దీంతో ముర్రేడు, మసివాగు, కిన్నెరసాని ప్రాజె�
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై సోమవారం సమావేశం నిర్వహించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వైద్యులకు సూచించారు. సోమవారం చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్రావు సందర్శించారు. దవాఖానలో అందుతు
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష
సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉన్నది. వానకాలం ప్రారంభం కావడంతో పల్లెలు, పురపాలికల్లో పారిశుధ్య సమస్య ఏర్పడింది. వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతోపాటు పలు వ్యాధులు ప్రబలే అ�