ఈ వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులను ఆయా శాఖల అధికారులు సమర్థంగా ఎదుర్కోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి.. సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సీతక అన్నారు.
వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామస్తులు కీళ్లనొప్పులు, జ్వరాలతో మంచం పట్టారు. ఒకరిద్దరూ కాదు ఏకంగా వందలాది మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఒకటి, ఏడు, ఎనిమిది వార్డుల్లోని ప్రజలం�
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్�
అసలే శీతాకాలం.. ఆపై తుఫాను ప్రభావం. రోజంతా అత్యంత చల్లని వాతావరణం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి.
వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా నగరంలో మళ్లీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్లుండి చల్లబడటం, తేలికపాటి వానలు కురవడంతో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానల
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మి దేళ్ల కాలంగా పల్లెల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సర్కారీ వైద్య సేవలను అందిస్తుంది. గత సమైఖ్య పాలనలో ప్రభు త్వాల పుణ్యమా అని గ్రామాల్లో సరైన సర్కారీ వైద్య సేవలు అ�
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులోనే ఉన్నదని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వ
పల్లెలు ఆరోగ్యకరంగా మారాయి. సీజనల్ వ్యాధుల ప్రాబల్యం తగ్గింది. సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరించేవి.
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. డెంగీ, మలేరియాతోపాటు సీజనల్గా వచ్చే జ్వరాలపై ప్రధానంగా దృష్టిసారించింది. కేసులు నమోదైన చోట ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు �
కడుపులో నలుసు పడగానే అమ్మ మనసు మురిసిపోతుంది. కమ్మని ఊహలు పూల కొమ్మల్లా అల్లుకుపోతాయి.బిడ్డ కోసం లాలి పాటలు, గోరుముద్దల కథలు నేర్చుకుంటుంది. బుజ్జాయికి స్వెటర్ అల్లుకుంటుంది. అదే సమయంలో తన గురించీ జాగ్�