వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా జిల్లాస్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షించినట్లు వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ప్రధానంగా పాత ఇండ్లల్లో నివాసం ఉ
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో తమ అధికారయంత్రాగం సిద్ధంగా ఉంద�
‘కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.. ఈసీ, మూసీ నదులు, చెరువులు, వాగుల వద్ద పోలీసులు, రెవెన్య�
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ జ్వ�
వానలు కురుస్తున్నాయి.. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పది మంది�
డాక్టర్లు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్న
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాప్రజలకు వైద్యం అందని ద్రాక్షలాగే ఉండేది. గత పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా సకాలంలో వైద్యసేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వానకాలం వచ్చిందంటే చాలు ప్రజలు సీజనల్
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నది. పల్లెల్లో బుధవారం నుంచి ప్రారంభమైన పారిశుధ్య వారోత్సవాల్లో వారం రోజుల పాటు పరిశుభ్రత పనులు కొనసాగించనున్నారు.
గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కొత్త దిశను చూపుతున్నది. నగరాలు, పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు పల్లెలంటే చెత్తాచెదారం, మురికి కాలువలతో అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఏ �
ప్రతి ప్రసవం సర్కారు దవాఖానలోనే జరగాలని, ఇందుకు ఏఎన్ఎంలు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్త
వానకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మల్టీపర్పస్ వరర్స్ నుంచి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారు�
ప్రజారోగ్యంతోపాటు జీవాల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్గా వచ్చే వ్యాధులను గుర్తించి ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన జీవాలకు నట్టల నివారణ మందు పం
వారందరూ కింది స్థాయి సిబ్బంది.. తమ విధుల్లో ఎటువంటి లోపం లేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపత్కర సమస్యలను సృష్టించింది. మళ్లీ కొవిడ్పై ఆందోళన చెందకుండ�
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు మెరుగైన వైద్యమందించి భరోసానిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగానే ఉండేది.