వర్షాకాలం.. వ్యాధుల వ్యాప్తికి అనువైన కాలం. అపరిశుభ్రతతోపాటు గుంతల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది రోగాలు ముసురుకుంటాయి. అయితే, ‘పల్లెప్రగతి’తో ఇప్పటికే గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారాయి. పారిశుద్ధ్యం మ�
భారీ వర్షాల నేపథ్యంలో సీజన్ వ్యాధులపై జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నది. పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్య�
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్ర
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివార�
అర్హులందరికీ వ్యాక్సినేషన్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూలై 29 : కొవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆద
బోధన్/ఎడపల్లి/ఆర్మూర్/రెంజల్, జూలై 29 : సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది స్థానిక దవాఖానల్లో రోగులకు సకాలంలో వైద్య చికిత్సలు అందించాలని, ఏ పీహెచ్సీ పరిధిలో సదరు రోగుల�
కరీంనగర్ : వర్షాలు, వరదలతో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల
భారీ వర్షాల నేపథ్యంలో గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు జాగ్రత్త : మంత్రి కొప్పుల హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైద
కరీంనగర్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. వర్షాల అనంతరం ప్రబలుతున్న
హైదరాబాద్ : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీ�
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి �
ఖలీల్వాడి, జూలై 22 : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మ�