హైదరాబాద్ : వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని సం�
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �
సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వానకాలం రావడంతో వివిధ రకాల వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఆరోగ్య వైద్యశాఖ అధికారులు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. ర�
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచిం చారు.హబ్సిగూడలోని గాంధీగిరిజనబస్తీలో సీజనల్ వ్యాధులపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మ�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మౌలిక వసతులతో తొలగిన ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాజాపేట, మార్చి 20 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ఆభివ�
అవగాహనతో మహమ్మారిని జయించొచ్చు వాతావరణ మార్పులతో పెరుగుతున్న జ్వరాలు కరోనానో.. సీజనల్ వ్యాధో తెలియక ఆందోళన అన్ని వయస్సుల వారిలో జలుబు, దగ్గు, జ్వరం అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు కొన్నాళ్లుగా కరోనా �
వరంగల్ : సీజనల్ వ్యాధుల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. 10 గంటల 10నిముషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 62వ డివిజన్ సోమిడి గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్�
షాబాద్ : జిల్లా వ్యాప్తంగా పశువులకు వేసే గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజిలప్ప అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధ�
చింతకాని: పల్లెల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని జిల్లావ్యవసాయశాఖ ఏడీ సతీష్ అన్నారు. శుక్రవారంఆయన మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రైడే-డ్రైడే కార్
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ ఎల్లారెడ్డి రూరల్ : వర్షాకాలంలో నీరు నిలువ వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమ
Bhupalpally : కాటారం : వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్ అన్నారు. కాటారం పీహెచ్సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంత�
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట : ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
అంటువ్యాధులు | కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నియంత్రించడాని క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ధన్రాజ్ అధికారులను ఆదేశించారు.
టేకులపల్లి: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయితీలలో పంచాయితీ సిబ్బంది ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం టేకులపల్లి మండలం మేల్లమడుగు గ్రామ ప�