కడుపులో నలుసు పడగానే అమ్మ మనసు మురిసిపోతుంది. కమ్మని ఊహలు పూల కొమ్మల్లా అల్లుకుపోతాయి.బిడ్డ కోసం లాలి పాటలు, గోరుముద్దల కథలు నేర్చుకుంటుంది. బుజ్జాయికి స్వెటర్ అల్లుకుంటుంది. అదే సమయంలో తన గురించీ జాగ్�
MLC Kavitha | వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర�
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
ప్రజా ప్రతినిధులు, అధికారుల సమష్టి సహకారంతో పెద్దపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని, స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేస్తామని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అర
ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
Health Tips | వానకాలం జ్వరాలు సర్వసాధారణం. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి పెరిగి తగ్గుతుంటాయి. ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి. అందుకే, ఈ సమయంలో శరీరంలో నీటి స్థాయి సరిపడా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇందుకోసం జీలకర్ర
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాటు చేసిన నివారణ చర్యలను మరింత విస్తృతం చేసింది. ఈ మేరకు సీజనల్పై వైద్యాధికారు�
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్య�
వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి �
Minister Harish Rao | ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా ఇంటి పరిసరా�
వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ ‘నమస్తే తెలం�
మూడురోజులుగా జిల్లాలో ముసురు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర�
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా జిల్లాస్థాయి అధికారులతో ఇప్పటికే సమీక్షించినట్లు వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ప్రధానంగా పాత ఇండ్లల్లో నివాసం ఉ
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో తమ అధికారయంత్రాగం సిద్ధంగా ఉంద�