పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ న�
సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలకు దోమలు కారణమవుతాయని.. ఇండ్ల తలుపులు, కిటిక�
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడి పదార్ధాలనే భుజించేలా చర్యలను చేపట్టే విధంగా వైద్య సిబ్బంది గ్రామాల బాట పట్టాలని డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ హరిప్రియ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆరోగ్య బీమాపై అందరిలోనూ అవగాహన పెరిగింది. ఎప్పుడు, ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న మనకు బీమా.. కొండంత అండగానే చెప్పాలి. అయితే ఈ బీమా క్లెయిముల్లో మాత్రం చాలామంది తొందరపాటుతో వ్యవహర�
చలి పులి గజగజ వణికస్తున్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండగా సోమవారం 12 డిగ్రీలుగా నమోదైంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి పంజా విసురుతుండగా పులి సంచారం కలవరపెడుతున్నది. ఉదయం నుంచే మంచు కమ్ముకోవడంతో పొద్దెక
వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టు వాతావరణ, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల గాలి, నీరు, ఆహార కాలుష్యం పెరుగుతున్నదని, దీంతో ఎలర్జీలతోపాటు గుండె, శ్వాస నాళ�
శీతకాలంలో సహజంగానే వైరస్ల ప్రభావం ఎక్కువ. వీటితోపాటు బ్యాక్టీరియాలు కూడా తమ ప్రతాపం చూపుతున్నాయి. కొన్ని వైరస్లలోని జన్యువులలో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్) జరగడం వల్ల కొత్తరకం వైరస్లు ఏర్పడతాయి. ఇవి మ�
ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది, మందులు అందుబాటులో లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కేర్గ�
ఇన్ఫెక్షన్ మనం తరచూ వినేదే. ఈ ఇన్ఫెక్షన్లలో రకరకాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను సీజనల్ వ్యాధులుగా పరిగణిస్తాం. రుతువు (సీజన్) మారినప్పుడల్లా. ఫ్లూ సంబంధిత వ్యాధులు విజృం
సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద ఇంకా తగ్గలేదు. డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విషజ్వరాలతో రోగులు బారులు తీరుతున్నారు. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదయ్య
ప్రజావాణి సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా బాధితుల నుంచి ఆమె అర్జీలు స్వ
అచ్చంపేట దవాఖాన పేరుకే వంద పడకల స్థా యి.. కానీ రోగులకు మాత్రం సరిపడా సదుపాయాలు కరువయ్యాయి. అందుబాటులో డాక్టర్లు, మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల తో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామం ది డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తది
మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఓ యువతి విషజ్వరంతో మృతి చెందింది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుతున్న శిరీష (25) ఉద్యోగం వెతుక్కోవడానికి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వెళ్లింది. అక్�
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది �