: సీజనల్ వ్యాధుల వల్ల పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ప్రధాన ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కార్మికులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్లో నిర్వహించిన అవ�
లేబర్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ వైద్య పరీక్షలు చేస్తామని రామాయంపేట సీహెచ్సీ వైద్య సిబ్బంది దేవేందర్, ప్రమోద్ తెలిపారు. రామాయంపేటలోని సీహెచ్సీ దవాఖానలో శిబిరం ఏర్పాటు చేసి లేబర్ కార్డు ఉన్నవారి�
వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో 297 డెంగ్యూ కేసులు నమోదవగా..
గ్రామ పంచాయతీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కే హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అధి�
ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమలు వృద్ధిని అరికట్టవచ్చునని మనసురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఎంటమాలజీ శాఖ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ కాస్మోప
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని త్రిపురారం మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్యుడు మాలోతు సంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయన మాట్లాడారు.
సీజనల్ వ్యాధులు నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డు ను శుక్రవారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులను నివారించేందుకు అవ�
నగరంలో వానలు మొదలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఈసారి వారం పది రోజుల ముందే వర్షాలు కురవడంతో గ్రేటర్తో పాటు నగరంలో సాయంత్రం కాగానే దోమల దండయాత్ర మొదలవుతోంది. వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగ�
వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు.