వర్షాకాలంలో గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ కుమార్ అన్నారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రా�
దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క�
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించార
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్త్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నకిరేకల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలు రో�
ఇంట్లో ..! అమ్మ కాకరకాయ వండిందంటే చాలు ‘అమ్మో! ఆ చేదు మేము తినలేమ’ంటూ స్విగ్గీలో నచ్చిన ఐటం ఆర్డర్ పెట్టుకుంటాం. లేదంటే అప్పటిప్పుడు వేరే కూరైనా వండించుకొని తింటాం. కానీ మన శరీరానికి కాకరకాయ ఎంతో మేలు చేస్
Hyderabad | వారం రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలతో నగరం చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు పడివడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతునాన్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించడం సహజమే అయిన�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.