శాస్త్రవేత్తలు భూ అంతర్భాగంలో ఏం జరుగుతున్నదో తేల్చారు. భూమిలోని కోర్ భాగం తిరగటం ఆగిపోయిందని చెబుతున్నారు. వాస్తవానికి భూమి అంతర్భాగంలో మూడు భాగాలుంటాయి.
యువ శాస్త్రవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఆధ్వర్యంలో చేపట్టిన యంగ్ ఇన్నోవేటర్ కార్యక్రమంలో ఇలాంటివెన్నో అనుభూతులను ఎంపికైన విద్యార్థుల�
జోషీమఠ్ కుంగడానికి కారణాలు అన్వేషించే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 9 మందితో కూడిన ఎన్జీఆర్ఐ బృందం 12 రోజుల పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయనున్నారు.
రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి ఐఐటీ కాన్పూర్ చల్లని కబురు చెప్పింది. తాము కృత్రిమ గుండెను తయారుచేసినట్టు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ప్రకటించారు
కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచితే! ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే! ఆధునిక టెక్నాలజీలతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలను నిజం చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని శాస్త్రవేత్�
విజ్ఙాన శాస్త్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాస్థాయి 50వ సైన్స్, మ్యాథమెటిక్స్, పర్యావరణ, ఇన్స్పైర్ ప్ర�
శాస్త్ర, సాంకేతిక రంగాలపై పట్టు సాధిస్తే బంగారు భవిష్యత్ సాధ్యమని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం 27వ డివిజన్ యాకూబ్పురలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్