కేవలం 10 సెకండ్లలో కొవిడ్ లేదా ఏదైనా ఫ్లూ వైరస్ను గుర్తించే అతి సన్నని సెన్సర్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Coral reef | లోపల అందంగా కనిపించే పగడపు దిబ్బలు క్రమంగా మాయమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత మూడు దశాబ్దాల్లో సగం పగడపు దీవులు మాయమైపోయాయని వారు అంచనా వేశారు.
శాస్త్రవేత్తలు భూ అంతర్భాగంలో ఏం జరుగుతున్నదో తేల్చారు. భూమిలోని కోర్ భాగం తిరగటం ఆగిపోయిందని చెబుతున్నారు. వాస్తవానికి భూమి అంతర్భాగంలో మూడు భాగాలుంటాయి.
యువ శాస్త్రవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఆధ్వర్యంలో చేపట్టిన యంగ్ ఇన్నోవేటర్ కార్యక్రమంలో ఇలాంటివెన్నో అనుభూతులను ఎంపికైన విద్యార్థుల�
జోషీమఠ్ కుంగడానికి కారణాలు అన్వేషించే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 9 మందితో కూడిన ఎన్జీఆర్ఐ బృందం 12 రోజుల పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయనున్నారు.