కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ర�
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించ�
చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్వెల్ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది.
ఓ కునుకు తీసి లేస్తే మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుందని అంటున్నారు అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు.
ప్రమాదాలు, పక్షవాతం వంటి కారణాల వల్ల పనిచేయకుండా స్తంభించిన అవయవాలలో కదలికలు తెచ్చి పూర్వ స్థితిలో పనిచేసేలా డిజిటల్ ఇంప్లాంట్ టెక్నాలజీని సైంటిస్టులు అభివృద్ధి చేశారు. మెట్రో మీడియా కథనం ప్రకారం.. స�
రెండు లక్షల ఏండ్ల క్రితం యూరప్లో ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడని ఇప్పటి వరకు పరిశోధకులు భావించారు. కానీ ఆ కాలానికి 50 వేల ఏండ్ల పూర్వమే ఆది మానవు డు నిప్పును కనుగొన్నాడని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింద
మూడు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతుండగా, ఎన్నడూ లేనివిధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్లో 44.8 డిగ్రీలు, సిరిసిల్లలో 42.8 డిగ్రీలు న
శనగపంట సాగుకు కరువు పరిస్థితులను అధిగమించేలా ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేశారు. పంటలో కరువుకు ప్రభావితమయ్యే జన్యువులను గుర్తించి వాటిలో మార్పులు చేశారు.
గ్రహాలు ఎలా పుట్టాయి? నక్షత్రాలు ఎలా జన్మించాయి? లాంటి ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటికి సమాధానాన్ని వెతికే బాధ్యతను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసుకొన్నది.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
ఒక చిన్న బ్యాటరీని శరీరంలోకి పంపించి రొమ్ము క్యాన్సర్కు చికిత్స చేసే కొత్త విధానాన్ని చైనాలోని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. క్యాన్సర్ కణతి కణజాలం చుట్టూ ఉప్పు నీటిన�
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకున్నది. ఈ ఏప్రిల్ ఆరం భం నుంచి సగటున 21.1 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన
ప్రపంచంలోనే తేలికైన పెయింట్ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవ