పసిఫిక్ మహా సముద్రం ఉపరితలంపై ఏర్పడిన ‘ఎల్ నినో’ ప్రపంచ మానవవాళికి సరికొత్త సవాల్ను విసురుతున్నది. పారిశ్రామిక యుగం ముందు నాటితో పోల్చితే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకూడదన్నది పారిస్ ఒప్పందంలో
అంగారక గ్రహంపై గుండ్రటి రింగులా ఉన్న శిల ఆకారాన్ని మార్స్ రోవర్ పసిగట్టింది. జూలై 2020లో అంగారక గ్రహంపై పురాతన సూక్ష్మజీవుల సంకేతాల జాడ కోసం ప్రయోగించిన ఈ రోవర్ జెజెరో క్రేటర్ను అన్వేషిస్తుంది.
కంచు లోహంతో తయారు చేసిన మూడు వేల ఏండ్ల నాటి అరుదైన ఖడ్గాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు జర్మనీలో కనుగొన్నారు. ఈ కత్తి పాడవ్వకుండా ఇంకా తళతళా మెరుస్తూ కన్పించి ఆశ్చర్యపరిచింది.
మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. వెంటనే స్మార్ట్ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్లో సదరు చిరునామా ఎంటర్ చేయగానే అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ ప్రదేశం ఎంతదూర
కేవలం 5 నిమిషాల్లోనే భూసార పరీక్షను పూర్తి చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూసార పరీక్షలు పూర్తి అయ్యేసరికి దాదాపు రెండు వారాల సమయం పడుతున్న విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ర�
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించ�
చైనా మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్వెల్ తవ్వుతున్నది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది.
ఓ కునుకు తీసి లేస్తే మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుందని అంటున్నారు అమెరికాలోని మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు.
ప్రమాదాలు, పక్షవాతం వంటి కారణాల వల్ల పనిచేయకుండా స్తంభించిన అవయవాలలో కదలికలు తెచ్చి పూర్వ స్థితిలో పనిచేసేలా డిజిటల్ ఇంప్లాంట్ టెక్నాలజీని సైంటిస్టులు అభివృద్ధి చేశారు. మెట్రో మీడియా కథనం ప్రకారం.. స�
రెండు లక్షల ఏండ్ల క్రితం యూరప్లో ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడని ఇప్పటి వరకు పరిశోధకులు భావించారు. కానీ ఆ కాలానికి 50 వేల ఏండ్ల పూర్వమే ఆది మానవు డు నిప్పును కనుగొన్నాడని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింద
మూడు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతుండగా, ఎన్నడూ లేనివిధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్లో 44.8 డిగ్రీలు, సిరిసిల్లలో 42.8 డిగ్రీలు న
శనగపంట సాగుకు కరువు పరిస్థితులను అధిగమించేలా ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేశారు. పంటలో కరువుకు ప్రభావితమయ్యే జన్యువులను గుర్తించి వాటిలో మార్పులు చేశారు.