స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రపంచంలోని 2 శాతం అగ్రశ్రేణి పరిశోధకులలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని 12 మంది శాస్త్రవేత్తలు చోటు సంపాదించి విశిష్ట గౌరవాన్ని ద�
రోజంతా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండకుండా, కాసేపు బయటకు వచ్చి సూర్యకాంతిలో నిలబడేవారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
New study | మానవులందర్నీ తుడిచిపెట్టే సామూహిక వినాశనాన్ని భూమి 25 కోట్ల సంవత్సరాల్లో చూడబోతున్నదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఖండాలన్నీ అత్యంత సమీపానికి వస్తాయని, అప్పుడు ఏర్పడే ‘సూపర్ కా
వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఏకకాలంలో వర్షపాతం, వేడి తీవ్రతలు రాబోయే కాలంలో మరింత తరచుగా, తీవ్రంగా, విస్తృతంగా మారుతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది.
క్యాన్సర్ను అంతమొందించేందుకు ఇండియన్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) సైంటిస్టులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ట్యూమర్లకు చికిత్స చేయటంలో ఇది గణనీయమైన ప్రభావం చూపుతుందని తాజా నివేదిక ఒక�
మీరు బీపీని ఎలా చెక్ చేయించుకుంటారు? నిటారుగా కూర్చొనే కదా! అయితే ఈసారి నడుము వాల్చి (పడుకొని) చెక్ చేయించుకోండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ రెండు విధానాల్లో ఒకే వ్యక్తి బీపీ చెక్ చేసి చూడగా.. అందులో వ్యత్య�
బ్యాక్టీరియాతో విద్యుత్తును ఉత్పత్తి చేసే అద్భుత సాంకేతికతను స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. అది కూడా వృథా నీటి నుంచే కరెంటును విజయవంతంగా ఉత్పత్తి చేశారు. జన్యుక్రమంలో మార్పులు చేసిన ఈ�
చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత్ కల సాకారానికి దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. చంద్రయాన్ పేరును కూడా ఆయనే సూచించారు.
Brain | మెదడు వయసును తగ్గించే దిశగా అమెరికా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. మెదడు వయసును దశాబ్దాల వరకు తగ్గించే ప్రక్రియలో విజయవంతమయ్యారు.
బాల్యంలో బొమ్మలతో ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే పెద్దయ్యాక అంత పరిపూర్ణ వ్యక్తులుగా తయారవుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. పసివాళ్లు బొమ్మల్ని స్నేహితుల్లా భావిస్తారు. మాట్లాడతారు. కోప్పడతారు. లాలిస్తా�
విజ్ఞాన రంగ పరిశోధనలపై యువతకు అవగాహన కల్పించేలా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ ఏర్పాటు చేసిన వన్ వీక్ వన్ ల్యాబ్ కార్యక్రమం ప్రారంభమైంది. తార్నాకలోని సీసీఎంబీలో ఆగస్టు 5వరకు స�