అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్లో సింథటిక్ రంగులుగా వాడతారు.
భూమి లేదా మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతి ‘హైడ్రోపోనిక్స్' కోసం స్వీడన్ పరిశోధకులు ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని అభివృద్ధి చేశారు. ఈ తరహా మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తుతో ఉద్దీపన చేయటం ద్వ�
రెగ్యులర్గా నైట్షిఫ్ట్ చేస్తున్నవారికి శాస్త్రవేత్తలు బ్యాడ్న్యూస్ చెప్పారు. క్రమం తప్పకుండా రాత్రి విధులు నిర్వహిస్తున్న వారు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్టు తేల్చారు. నెదర్లాండ్, బెల్జియ�
Blood Test | ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడానికి రక్త పరీక్ష దోహదపడుతుంది. ఇదే పరీక్షతో మానవ అవయవాల వయస్సును, చాలా ముందుగానే భవిష్యత్తు అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కనుగొనవచ్చని నిరూపించారు కాలిఫోర్ని�
ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం ద్వారా జీవిత కాలాన్ని పదేండ్ల పాటు పొడిగించుకోవచ్చని జర్నల్ నేచర్ ఫుడ్లో ప్రచురితమైన (New Study) అధ్యయనం వెల్లడించింది.
కరోనా వైరస్ మనలో ఎంత భయాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మానవాళిని తుడిచి పెట్టేసే అవకాశమున్న ‘ఫ్యాక్టర్ ఎక్స్' ప్రాణాంతక వైరస్ పునరుద్ధరణ జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న�
విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్ విషయాన్ని కొనుగొన్నారు. విశ్వంలో జరిగే కిలోనోవా అంతరిక్ష పేలుడు భూమిపై ఉన్న జీవం అంత�
సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విశేష కృషి చేసిన ఇద్దరు ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆ దేశ అత్యున్నత శాస్త్రీయ అవార్డులతో గౌరవించారు.
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రపంచంలోని 2 శాతం అగ్రశ్రేణి పరిశోధకులలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని 12 మంది శాస్త్రవేత్తలు చోటు సంపాదించి విశిష్ట గౌరవాన్ని ద�