Coral reef | లోపల అందంగా కనిపించే పగడపు దిబ్బలు క్రమంగా మాయమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గత మూడు దశాబ్దాల్లో సగం పగడపు దీవులు మాయమైపోయాయని వారు అంచనా వేశారు.
శాస్త్రవేత్తలు భూ అంతర్భాగంలో ఏం జరుగుతున్నదో తేల్చారు. భూమిలోని కోర్ భాగం తిరగటం ఆగిపోయిందని చెబుతున్నారు. వాస్తవానికి భూమి అంతర్భాగంలో మూడు భాగాలుంటాయి.
యువ శాస్త్రవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఆధ్వర్యంలో చేపట్టిన యంగ్ ఇన్నోవేటర్ కార్యక్రమంలో ఇలాంటివెన్నో అనుభూతులను ఎంపికైన విద్యార్థుల�
జోషీమఠ్ కుంగడానికి కారణాలు అన్వేషించే పనిలో ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. 9 మందితో కూడిన ఎన్జీఆర్ఐ బృందం 12 రోజుల పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో అధ్యయనం చేయనున్నారు.
రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి ఐఐటీ కాన్పూర్ చల్లని కబురు చెప్పింది. తాము కృత్రిమ గుండెను తయారుచేసినట్టు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ప్రకటించారు