శాస్త్ర, సాంకేతిక రంగాలపై పట్టు సాధిస్తే బంగారు భవిష్యత్ సాధ్యమని కలెక్టర్ గోపి అన్నారు. గురువారం 27వ డివిజన్ యాకూబ్పురలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్
వాతావరణ మార్పులతో మంచు కరిగి, దాని కింద వేల ఏండ్లుగా అచేతన స్థితిలో ఉన్న వైరస్లు చేతన స్థితికి వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా, 48,500 ఏండ్ల నాటి జాంబీ వైరస్లను రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ పరిశోధక
చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? ఇదేదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, నిజం చేసి చూపిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఫిక్షన్ కాదు.. సై�
భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఆదివారం మండలంలోని గిర్నిబావిలో ఉన్న న్యూ విజన్ టెక్నో స్కూల్లో జనవిజ్ఞాన వేదిక వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్�
ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది.
క్యాన్సర్ల పనిపట్టే సరికొత్త జన్యు సవరణ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సవరించిన కొన్ని జన్యువులను రోగనిరోధక కణాల్లోకి పంపి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేశారు.
విద్యార్థులకు విజ్ఞానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ఆవిష్కరణలు చేసి, ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వహించని కార్యక్రమాల్లో ‘బాలల సైన్స్ కాంగ్రెస్' ఒక�
ఫోన్ చార్జింగ్ అయిపోనప్పుడు జేబులో పెట్టుకోగానే చార్జ్ అయితే బాగుండు అన్న చిలిపి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచనే కొందరు శాస్త్రవేత్తలకు వచ్చినట్టుంది.