చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికితే? శరీరాన్ని భద్రపరిచి వైద్యం చేసి పునర్జన్మ ప్రసాదిస్తే? ఇదేదో సైన్స్ ఫిక్షన్ స్టోరీ అనుకొంటున్నారా? కానీ, నిజం చేసి చూపిస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఫిక్షన్ కాదు.. సై�
భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఆదివారం మండలంలోని గిర్నిబావిలో ఉన్న న్యూ విజన్ టెక్నో స్కూల్లో జనవిజ్ఞాన వేదిక వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్�
ఆ చందమామలో ఆనందసీమలో అని పాడుకునే రోజు ఎంతో దూరంలో లేదంటున్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఈ దశాబ్దంలోనే చంద్రునిపై నివాసాల కల నెరవేరనున్నట్టు అంచనా వేస్తున్నది.
క్యాన్సర్ల పనిపట్టే సరికొత్త జన్యు సవరణ విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సవరించిన కొన్ని జన్యువులను రోగనిరోధక కణాల్లోకి పంపి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేశారు.
విద్యార్థులకు విజ్ఞానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా ఆవిష్కరణలు చేసి, ప్రదర్శనలు నిర్వహిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వహించని కార్యక్రమాల్లో ‘బాలల సైన్స్ కాంగ్రెస్' ఒక�
ఫోన్ చార్జింగ్ అయిపోనప్పుడు జేబులో పెట్టుకోగానే చార్జ్ అయితే బాగుండు అన్న చిలిపి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచనే కొందరు శాస్త్రవేత్తలకు వచ్చినట్టుంది.
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్'గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్ప�
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.
గబ్బిలాల్లో మరో వైరస్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ కరోనా కన్నా డేంజర్ అని వెల్లడించారు. రష్యాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్కు ‘ఖోస్టా-2’ అని పేరుపెట్టారు. ప్రస్తు తం అందుబాటులో ఉన్న కరోనా వ్యా�
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన దాని ప్రతికూల ప్రభావాలు రోగులను కుంగదీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ బారినపడిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్