యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్'గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్ప�
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే సుపరిపాలన సాధ్యం.. శాస్త్ర, పరిశోధనా రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తాం.. విజ్ఞాన రంగం లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు.. శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి.
గబ్బిలాల్లో మరో వైరస్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ కరోనా కన్నా డేంజర్ అని వెల్లడించారు. రష్యాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్కు ‘ఖోస్టా-2’ అని పేరుపెట్టారు. ప్రస్తు తం అందుబాటులో ఉన్న కరోనా వ్యా�
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన దాని ప్రతికూల ప్రభావాలు రోగులను కుంగదీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ బారినపడిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్
భూమిని తవ్వి బొగ్గు తీస్తున్నాం.. సముద్రాన్ని తోడి పెట్రోల్ పీల్చేస్తున్నాం.. కావాల్సినంత వాడుకొని, మసి చేసి గాలిలో వదిలేస్తున్నాం.. ఓజోన్ పొరను ఛిద్రం చేస్తూ.. మనకు మనమే సూర్యుడి ప్రతాపాన్ని పెంచేస్తున
శరీర కణాల్లోకి ప్రవేశించకుండా కొవిడ్ వైరస్ను నిర్వీర్యం చేసే నూతన విధానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఈ విధానం సాయంతో వైరస�
పరిస్థితులను బాగా అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు నడుచుకునే వాడే సుఖంగా బతుకుతాడని పెద్దలు చెప్తారు. ఈ సలహాను తూచా తప్పకుండా కొన్ని చింపాంజీలు పాటిస్తూ సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉగాండాలోన�
దేశ సాంకేతిక రహస్యాలను విదేశీయులకు చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘రాకెట్రీ, ద నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రాన్ని ట్రై కలర్ ఫిలి
లండన్లోని గ్లాస్గో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ చర్మాన్ని అభివృద్ధి చేశారు. మానవ చర్మానికి స్పర్శ ఉన్నట్టే ఈ చర్మానికి కూడా స్పర్శ జ్ఞానం ఉండటం దీని ప్రత్యేకత. కొట్టినప్పుడు, గిల్లినప్పు�
180 కిలోమీటర్లలో విస్తరణ.. ఆస్ట్రేలియాలో గుర్తింపు కాన్బెర్రా, జూన్ 2: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. 4,500 ఏండ్ల నాటిదిగా భావిస్తున్న ఈ మొక్క పశ్చిమ ఆస్ట్రేలియా తీరంలోని ‘ష
రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, శాస్త్రవేత్తలు ఎన్ని అధునాతన పద్ధతులను కనిపెట్టినా.. అ�
ప్లాస్టిక్ను తినే ఎంజైమ్ను జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో ఇది కీలకం కానున్నదని తెలిపారు. సాధారణంగా ప్లాస్టిక్ పూర్తిగా మట్టిలో కలిసిపోవాలంటే వందల ఏండ్లు �
వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది ఒకేసా రి ఎండలు, వానలు వస్తున్నాయి. హీట్ హైల్యాండ్ ఎఫెక్ట్తో పాటు ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో వడగాలులు మార్చి, ఏప్రిల్ న
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రగతినగర్లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్ వీజేఐఈటీ)లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్