Nallavagu Project | నల్ల వాగు పరివాహక ప్రదేశంలో అక్రమంగా చొరబడి కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈఈ పవన్ కుమార్, అధికారులు హెచ్చరించారు.
Salaries | శంకరంపేట ప్రాజెక్టు ఆఫీసులో చాలామంది కిందిస్థాయి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరూ హైవే పనులు మొదలైనప్పటి నుండి విధులు నిర్వహిస్తున్నారు. అందులో కొంతమంది పెట్రోలింగ్ విభాగంలో మరికొందరు ఎమర్జెన�
వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేప
Vedik Schools | అన్ని వర్గాల వారికి వేద విద్య అందించాలన్న లక్ష్యంతో ఆశ్రమ పరిధిలో వైదిక పాఠశాలలను విస్తరిస్తున్నామని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్పేర్కొ�
Students | వంటశాల, ఆహార నాణ్యత, హాజరు శాతంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా..? అనే విషయంపై వంటశాలను ప్రత్యక్షంగా తనిఖీ చేసి సిబ్బందిని ఆదేశించారు.
Overloaded Vehicles | టిప్పర్లల్లో కంకర, డస్ట్ను వాహన సామర్థ్యానికి మించి లోడ్చేసి తరలిస్తుండటంతో తారు రోడ్లు గుంతలు పడి చెడిపోతున్నాయి. కంకర, డస్ట్ తరలించే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు పాటించకపోవడంతో వాహనం వెనకాల �
ST Girls Gurukul school | గురుకుల నిర్వాహణల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండడానికి వారం రోజులనుండి సెప్టిక్ ట్యాంకు నిండి మరుగు నీరు ఆవరణలో పారడంతో దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నా పట్టించుకునే�
ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను పెద్దలు కాజేస్తుంటే, జిల్లాల్లోని ముఖ్యనేతలు విలువైన భూములపై కన్నేస్తున్నారు.
అగ్గి పుడితే సర్వం బూడిదే... అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది.
Grama Devathalu | ఆదివారం అందంగా అలంకరించిన బోనాలతో కోహీర్ మండలంలోని మద్రి, సజ్జాపూర్ గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆట పాటలు, యువకుల నృత్యాల మధ్య బోనాలతో
MLA Koninty Manik Rao | తలసేమియా రోగులకు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కచ్చితంగా రక్తం అవసరం ఉంటుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు వెల్లడించారు. రక్తం అందుబాటులో లేకపోతే రోగులు మరణించే అవకాశం ఉంటుందన్నారు.
MLA Manikrao | ఎమ్మెల్యే మాణిక్ రావు నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలందించాలని కోరుతూ ఆయన పేరుతో ప్రత్యేక పూజలతో స్వామి వారికి అభిషేకం, మంగళహారతి నిర్వహించారు.