Bypass Road | గత సర్కార్ రైతుల నుంచి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసింది. రోడ్డు గుండా కేవలం మట్టి వేసి వదిలేయడంతో ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నా
Palle Pragathi గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా, అవెన్యూ ప్లాంటేషన్ కు నీటి తడులు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కేటాయించారు.
Damadora Rajanarsimha | ఏప్రిల్ 19వ తేదీన స్థానిక పాఠశాల ఆవరణలో చేపట్టిన సమావేశంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ మేరకు వారు వినతి పత్రం అందజేశారు.
తమ పాఠశాల
KCR | కేసీఆర్పై తన అభిమానాన్ని చాటుకున్నాడో యువకుడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపాలపురం గ్రామానికి చెందిన పట్వారి మహేందర్ తన ఒంటిపై కేసీఆర్ పచ్చబొట్టు వేయించుకున్నాడు.
నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి శనివారం కమ్మరి నర్సింలు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
Potholes | ఇటీవల రోడ్డు గుంతల మయం కావడంతో అన్నారంకు చెందిన ఒక యువకుడు బైక్పై వెళుతుండగా ప్రమాదవశాత్తు మట్టి టిప్పర్ ఢీ కొట్టడంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
Pyaranagar Dumping Yard | నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డు (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేసేదెప్పుడో అని రైతు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Mettu Kumar Yadav | పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీలో శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించి డ్రైనేజీ సమస్యను తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు చోట్ల నాల�
అసలే గుంతల రోడ్డు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిగా బురదమయమైంది. దీంతో ఆ రహదారిగుండా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ (Nizampet) మండల పరిధిలోని మునియపల్లి సమీపంలో ఉన్న న�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల, కార్పొరేట్ యాజమాన్యాలు నిబంధనలను అతిక్రమిస్తున్నాయి. స్కూల్లోనే పుస్తకాలు కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇం�
నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట నాయకులు, మండల వాసులు గత 5 సంవత్సరాలుగా మండల నాయకులు, మండలవాసుల ఎదురుచూపులకు తెరపడింది. నవోదయ పాఠశాల ఏర్పాటులో ముందడుగు పడింది.
Seeds | విత్తనాలు అమ్మే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ నూతన్ కుమార్ అన్నారు. గురువారం మనూర్ రైతు వేదికలో ఫర్టి లైజర్ నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు.
Alumni Reunion | దిగ్వాల్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థితికి చేరడం అభినందనీయమన్నారు మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్. అన్ని వేళల్లో దేశ హితం కోసం పాటుపడాలని సూచించారు.
TGSRTC | ఆర్టీసీ సిబ్బంది సమిష్టి కృషి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అభివృద్ధి మూలమని తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులను విధుల్లో ఉన్న కండక్టర్లు ఆర్టీసీ పై అధికారులకు సమాచారం ఇచ్చి తిరి�
Govt Colleges | ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అ�