Crop yields | కలుపు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే పంట దిగుబడి అధికంగా సాధించవచ్చునని అన్నారు. దీంతోపాటు గుంటుకలు తోలడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుందని.. దీని ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు.
Sangareddy : సంగారెడ్డి, జులై 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (K.Rosaiah) 92వ జయంతిని పురస్కరించుకుని ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను అదనపు ఎస్పీ సంజీవ్రావ్ (Sanjeev Rao) గుర్తు చేశారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ధ్రువ దవాఖానలో చికిత్స పొందుతున్న భీమ్రావు అనే వ్యక్తి శుక్�
సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ మరణించారు. ఎస్ఐ రాజేశ్వర్ (SI Rajeshwar) హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
Asaduddin Owaisi | సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేద
SIGACHI | పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు.
Sigachi industry | పాశమైలారం పేలుడు(Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Pashamylaram : హైదరాబాద్/ సంగారెడ్డి, జూలై 1(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదం తెలుగు రాష్ర్టాల్లో విషాదం నింపింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇ�
Bihar Minister | సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం (Pasha Milaram) లోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company) లో రియాక్టర్ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.
Double Bed Rooms | డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎందుకు అప్పగించడం లేదని లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప ఇండ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగద�
DNA tests | పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
CM Revanth | సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదన్నారు.
Couple died | సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.