ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. పటాన్చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
School | సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన నిజాంపేట్లోని బాలికల ప్రాథమిక పాఠశాల ఆవరణలో రైతులు తమ వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, ట్రాక్టర్లు ఇతర వస్తువులు వదిలి వెళ్లడంతో విద్యార్థులకు ఆటలాడుకోవడానికి ఇబ్బంద�
కొండాపూర్ (Kondapur) సీఐగా సుమన్ కుమార్, ఎస్ఐగా సోమేశ్వరీ బాధ్యతలు స్వీకరించారు. కొండాపూర్ సీఐగా విధులు నిర్వహించిన వెంకటేశం సదాశివపేట సీఐగా బదిలిపై వెళ్లారు. అలాగే ఇప్పటి వరకు కొండాపూర్లో ఎస్ఐగా పనిచ�
కొండాపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే మట్టి దొంగలు చెలరేగుతున్నారు. కొండాపూర్ మండల కేంద్రంలోని కొండాపూర్లో.. మల్కాపూర్లోని పెద్ద చెరువులో విపరీతం�
Rains | కొంత మంది బోరు, బావులు ఉన్న రైతులు స్పింక్లర్లు, డ్రిప్ పైపులతో నేలను తడుపుతున్నారు. విత్తనాలు మొలకెత్తేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా మంది రైతులు ముందస్తు వర్షాలు కురువడంతో సాగుకు భూములను చదున�
Fertilizers | రైతులకు నాణ్యమైన విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయించాలని జహీరాబాద్ మండల వ్యవసాయ అధికారి లావణ్య ఆదేశించారు.
రైతులకు రశీదు తప్పకుండా ఇవ్వాలన్నారు.
Cylinder blast | గత రెండు రోజుల నుండి జంబికుంట గ్రామంలో భూలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతుండగా ఊరిలో బంధువులతో సందడి నెలకొంది. ఇంట్లో బంధువులు ఉండటంతో సోమవారం ఉదయం అల్పాహరం కోరకు వంట చేస్తున్న క్రమంలో ఒక్కస
ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. సోమవారం ఉదయం పటాన్చెరు (Patancheru) డివిజన్లోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీతో పాటు పలు క�
పటాన్చెరు నియోజకవర్గంలో 22 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. 22 వేల మంది రైతు కుటుంబాలతో ఓఆర్ఆర్ పై వంటావార్పు చేసి బంద్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డ
Rythu Maha Dharna | పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్ చెరు, జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహా ధర
ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇల్లు నిర్మించి.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆదర్�
Rythu Bharosa | వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్న, చిన్నకారు రైతులను ప్రభుత్వం విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశార�
kollur 2 bhk గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటుకు స్థల సేకరణ చేసి వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపినట్లయితే మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభిస్తారని తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి సూచించారు.