Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
Sangareddy | తరాలు మారినా తండాల పరిస్థితి మారలేదనేది మరోసారి రుజువైంది. స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా ఇంకా అంబులెన్స్లు సైతం చేరుకోని ఆవాసాలు అత్యవసర పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతున్న దైన్యం సంగ�
Pregnant women | మూన్యా నాయక్ తండాలో ఓ గర్బిణీ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆమెను తీసుకెళ్లాలంటే మాత్రం అంబులెన్స్ను తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తండాకు కనీసం అంబులెన్స్ వెళ్లి వచ్చేందుకు కూడా దార�
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మునిసిపాలిటీ పరిధిలోని అన్నారం శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి-చందాపూర్ మధ్య నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో కంకర రోడ్డుపై కన్నీళ్లతో ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli)లో జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్ల (Double Registrations) దందా అనే శీర్షికన వార్త వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�
రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు.
సంగారెడ్డి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి సదాశివపేటకు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
Water Purifier plants | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని నాగధర్ గ్రామంలో రెండు చోట్ల ఎమ్మెల్సీ కోటా కింద నియోజకవర్గం అభివృద్ధి నిధులతో రూ.5 లక్షల చొప్పున రెండు శుద్ధ జలాల ప్లాంట్లను మంజూర�
Sangareddy : మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి. మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై సూచించ�
చుట్టూ అడవులు పచ్చని చెట్ల మధ్యన వెలసిన పలుగు పోచమ్మ ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతుంది. నిత్యం వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.