గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామ శివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బు
TJMU | రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రితోపాటు టీపీసీసీ చీఫ్ ఆశలు పెట్టారని, కానీ సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని టీ
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు
రాష్ట్రంలో ఏటీఎంలలో వరుస చోరీలు (ATM Robbery) జరుగుతున్నాయి. రక్షణ లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. �
Farmers Seeds | ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట�
100 days action plan | ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.
Yoga | ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆయుష్మాన్ భారత్ మందిరంలో సోమవారం ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు వైద్యాధికారులు, సిబ్బందికి యోగాసనాలు వేయించారు.
ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ కే ధర్మాపై వేటు పడింది. ఈఎన్సీ జనరల్కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాచుపల్లిలో ఒక మాల్ నిర్మాణానికి ఎన్వోసీ మంజూరు చేసేందుకు రూ.కోటిన�
Bhu bharathi Conference | గ్రామాల్లో జరిగే భూ భారతి సదస్సులలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కంది తహసీల్దార్ రవికుమార్.
రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్వ�
జూన్ 3 నుంచి కంగ్టి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను (Revenue Sadassulu) ప్రతిరైతు వినియోగించుకోవాలని కంగ్టి తహసీల్దార్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిలో భాగంగా ఈ నెల 3 నుంచి గ్రామాల్లో రెవె�
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ హాజరయ్యారు. అయితే, సమావేశంలో మంత్రి దామోదర రాజనర్
సంగారెడ్డి-నాందేడ్ 161 జాతీయ రహదారికి సంబంధించిన 45.96 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీదర్-నిజాంపేట్ 161బీ రహదారి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని నిజాంపేట్, నారాయణఖే�