Farmers Seeds | ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట�
100 days action plan | ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.
Yoga | ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఆయుష్మాన్ భారత్ మందిరంలో సోమవారం ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు వైద్యాధికారులు, సిబ్బందికి యోగాసనాలు వేయించారు.
ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి చీఫ్ ఇంజినీర్ కే ధర్మాపై వేటు పడింది. ఈఎన్సీ జనరల్కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాచుపల్లిలో ఒక మాల్ నిర్మాణానికి ఎన్వోసీ మంజూరు చేసేందుకు రూ.కోటిన�
Bhu bharathi Conference | గ్రామాల్లో జరిగే భూ భారతి సదస్సులలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పిస్తే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు కంది తహసీల్దార్ రవికుమార్.
రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్వ�
జూన్ 3 నుంచి కంగ్టి మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను (Revenue Sadassulu) ప్రతిరైతు వినియోగించుకోవాలని కంగ్టి తహసీల్దార్ భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిలో భాగంగా ఈ నెల 3 నుంచి గ్రామాల్లో రెవె�
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ హాజరయ్యారు. అయితే, సమావేశంలో మంత్రి దామోదర రాజనర్
సంగారెడ్డి-నాందేడ్ 161 జాతీయ రహదారికి సంబంధించిన 45.96 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీదర్-నిజాంపేట్ 161బీ రహదారి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని నిజాంపేట్, నారాయణఖే�
Farmers Passbooks | ఒక పక్క వడ్లు వర్షానికి తడిసి రైస్ మిల్లర్లకు వెళ్లకముందే మొలకెత్తుతుండగా.. మరో పక్క జిలుగు విత్తనాల కొరతతో రైతులు పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్లో పెట్టి బారులు తీరుతున్నారు.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆదివారం ఒకే రోజు 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఫస్టియర్లో 17 మంది, సెకండియర్లో మరో తొమ�
గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పాలన అధికారుల నియామకం కోసం స్క్రీనింగ్, అర్హత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే చాలా ఆయా ప్రాంతాల్లో ఉద్యమ పార్టీ నేతలపై పోలీసులు నిర్భందాలు విధింస్తున్నారు. సీఎం రేవంత్ శుక్రవారం సంగార
Black soil mafia | అక్రమ నల్లమట్టి దందాకు అలుపు..అదుపు లేకుండా పోతుంది. కంది మండల పరిధిలోని కౌలంపేట్ ఊదం చెరువును ఊడ్చుకుపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.