సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్గా ఆశాజ్యోతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తహసీల్దార్గా విధులు నిర్వహించిన నాయబ్ తహసీల్దార్ విజయకుమార్ నుంచి చార్జిని తీసుకున్నారు. ఆశాజ్యో�
జహీరాబాద్ పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో పిరమిల్ కంపెనీ సహకారంతో ఏర్�
Ration shop | సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో 41 నంబర్ రేషన్ షాపును కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులకు మూడు నెలల సరుకులు ఒకేసారి ఇవ్వడంతో జనాలు పెద్ద సంఖ్యలో జనాల�
భూసేకరణకు వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున్న ఆం
CITU | గురువారం జహీరాబాద్ స్థానిక కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూకు 270, ఐఎన్టీయూసీకి 269 ఓట్లు రాగా నాలుగు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో సీఐటీయూ తరఫున పోటీ చేసిన చుక్కా రాములు ఒక్క ఓ�
100 Days plan | పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పార్రిశామిక ప్రాంతంలో మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకమన్నారు. 100 ర
Collector kranthi Valluri | గురువారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో తహసీల్దార్ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆకస్మికంగా వచ్చిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అక్కడున్న ప్రజల
గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామ శివారులో ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బు
TJMU | రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెబుతామని రవాణాశాఖ మంత్రితోపాటు టీపీసీసీ చీఫ్ ఆశలు పెట్టారని, కానీ సీఎం రేవంత్రెడ్డి ఆర్టీసీపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నారని టీ
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు
రాష్ట్రంలో ఏటీఎంలలో వరుస చోరీలు (ATM Robbery) జరుగుతున్నాయి. రక్షణ లేని ఏటీఎం కేంద్రాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గతవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. �
Farmers Seeds | ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లోని రైతులకు సాగుకు అవసరమగు కంది, పెసర విత్తనాలను మంగళవారం పంపిణీ చేస్తున్నట�
100 days action plan | ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.