Cyber crimes | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు.
వివిధ సర్టిఫికెట్ల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు ఎవరైనా సరే పైసలు తీసుకొనే ఇవ్వాలంటూ కంప్యూటర్ ఆపరేటర్లకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipally) ఎంపీడీఓ హరినందన్ రావు ఆదేశించారు. తనకు లంచాలు తీస
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కపూర్లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్లో నివాసం ఉంటున్నాడ
Harish Rao | సంగారెడ్డి జిల్లాలోని పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేల్లి గ్రామ శివారులోన
Sangareddy | వేసవి తాపానికి తోడు తాగునీటికష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడాల్సివస్తోంది. మిషన్ భగీరథ పథకం నిర్వ
సంగారెడ్డి జిల్లాలో నమోదైన అత్యాచారం, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులకు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నాడు ఎస్పీ పరితోశ్ పంకజ్ నేర సమీక్ష�
Munipalli | సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీడీవో హరినందన్రావు మండలంలోని గ్రామాల్లో ఏదో పేరుతో నిత్యం తనిఖీ చేస్తుంటాడు. ప్రతి గ్రామంలో తనిఖీ చేయడం వరకు బాగానే ఉంది. కానీ అందులోనే అసలు మర్మం ఉంది. ఎంపీడీవో తనిఖ