Soaked paddy | మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం అవుతుండడంతో రైతులు కన్నీళ్ల పర్యంతంమవుతున్నారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలముఠాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి డీఎస్సీ సత్తయ్యగౌడ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy) కొండాపూర్ మండలంలో ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణలు జోరుగా సాగుతోంది. అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో రియల్టర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నార�
Damodar Rajanarsimha | స్థానిక ప్రభుత్వ అతిథిగృహం, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు సిగ్నల్స్ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు.
Kohir Municipality | సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా, వారికి జనవరి నుంచి
ప్రత్యేక అధికారుల నియమకంతో గ్రామాల్లో పాలన పట్టుతప్పింది. నిధుల లేమితో నిర్వహణ లోపించడం వల్ల పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam) కలహినంగా మారాయి. మారుమూల గ్రామాలలో విద్యార్థులు, యువకులు, వృద్ధులకు ఆటవిడుపుతోట
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. యువత ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. �
Cyber crimes | సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు.