Fertilizers | ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, మందులను రైతులకు విక్రయించాలన్నారు జహీరాబాద్ వ్యవసాయాధికారిణి లావణ్య. వాటికి సంబంధించిన ఇన్వాయిస్, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండా�
Road Works | స్థానిక వడ్డీ గ్రామ చౌరస్తా నుంచి డప్పుర్ వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలి అద్వానంగా మారింది. ఈ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర
Fish Ponds | చేపల చెరువులకు ఎలాంటి అనుమతులు లేకుండా.. విద్యుత్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే అధికార పార్టీ నాయకుల అండదండలతో వందల ఎకరాలు చేపల చెరువులు ఏర్పాటు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అక�
జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడి కేసును పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత పోలీసుఅధికారులు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు.
మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో ఓ వ్యక్తి రేకుల షెడ్డు నిర్మాణంతోపాటు కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకొని బుదేరా పంచాయతీ కార్యదర్శి వద్దకు పోతే రూ.12 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని.. లేకపోతే కాదు అన
Plot Owners | కొన్ని సంవత్సరాలుగా తమ ప్లాట్లను దక్కించుకోవడానికి తిరుగుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇన్స్పెక్టర్ రవీందర్ని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ కోరారు.
Rythu Nestham | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం అయ్యే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాల మేరకు పంటలను పండించి అధిక దిగుబడులను సాధించే విధంగా రైతులు కృషి చేయాలన్నారు.
Donkey Milk | జహీరాబాద్, జూన్ 16 : గంగి గోవుపాలు గరిటెడైనను చాలు.. కడివడైననేమి కరము పాలు.. ఇది ఒకప్పడు అందరూ చదువుకున్న పద్యపాదం. ఆవు పాల ముందర గాడిద పాలు ఎందుకూ పనికిరావని దీని అర్థం. అయితే పరిస్థితి ఇప్పుడు మారిపోయిం
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని ప
School Development | ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్నగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Bypass Road | గత సర్కార్ రైతుల నుంచి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసింది. రోడ్డు గుండా కేవలం మట్టి వేసి వదిలేయడంతో ప్రయాణికులు ఈ రోడ్డు గుండా ప్రయాణించాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నా
Palle Pragathi గ్రామంలో పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా, అవెన్యూ ప్లాంటేషన్ కు నీటి తడులు అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ను కేటాయించారు.
Damadora Rajanarsimha | ఏప్రిల్ 19వ తేదీన స్థానిక పాఠశాల ఆవరణలో చేపట్టిన సమావేశంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ మేరకు వారు వినతి పత్రం అందజేశారు.
తమ పాఠశాల
KCR | కేసీఆర్పై తన అభిమానాన్ని చాటుకున్నాడో యువకుడు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపాలపురం గ్రామానికి చెందిన పట్వారి మహేందర్ తన ఒంటిపై కేసీఆర్ పచ్చబొట్టు వేయించుకున్నాడు.