Govt Colleges | ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు చేరేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అ�
Special buses | ఈ నెల 10వ తేదిన గాణుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శన నిమిత్తం వెళ్లే భక్తుల కోసం బస్సును నడుపుతున్నట్టు జహీరాబాద్ ఆర్టీసీ డీపో మేనేజర్ టీ స్వామి పేర్కొన్నారు. భక్తుల కోసం డీలక్స్, ఎక్స్ప్రెస్ బ�
School Buildings | విద్యార్థులకు గదుల కొరత ఉన్నా తప్పని పరిస్థితులలో గ్రామపంచాయతీ భవనాలు లేక కొన్నిచోట్ల భవనాలు నిర్మించినప్పటికీ ప్రారంభానికి నోచుకోలేకపోతున్నాయని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన
Organ Donation | ఆదివారం హత్నూర మండలం నస్తీపూర్లో శరీర అవయవదానంపై తెలంగాణ శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు ప్రకాష్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల్లోకెల
Lok Adalat | చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నట్లయితే వాటిని రాజీ చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్రెడ్డి. లోక్ అదాలత్ను కక్షీదారులు సద్వినియోగం చేసుకోవాలని సిర�
BRS Party | గత సీఎం కేసీఆర్ హయాంలో ముస్లిం నేతలకు అనేక పదవులను ఇచ్చి గౌరవించారని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క ముస్లిం నేతకు పదవి ఇవ్వలేదని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు నెలలు, సంవత్సరాలు సమయం తీసుకునే
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్గా ఆశాజ్యోతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు తహసీల్దార్గా విధులు నిర్వహించిన నాయబ్ తహసీల్దార్ విజయకుమార్ నుంచి చార్జిని తీసుకున్నారు. ఆశాజ్యో�
జహీరాబాద్ పట్టణంలో నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు దోహదపడుతాయని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్లో పిరమిల్ కంపెనీ సహకారంతో ఏర్�
Ration shop | సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో 41 నంబర్ రేషన్ షాపును కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులకు మూడు నెలల సరుకులు ఒకేసారి ఇవ్వడంతో జనాలు పెద్ద సంఖ్యలో జనాల�
భూసేకరణకు వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున్న ఆం
CITU | గురువారం జహీరాబాద్ స్థానిక కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూకు 270, ఐఎన్టీయూసీకి 269 ఓట్లు రాగా నాలుగు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో సీఐటీయూ తరఫున పోటీ చేసిన చుక్కా రాములు ఒక్క ఓ�
100 Days plan | పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పార్రిశామిక ప్రాంతంలో మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకమన్నారు. 100 ర
Collector kranthi Valluri | గురువారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో తహసీల్దార్ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆకస్మికంగా వచ్చిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అక్కడున్న ప్రజల