MLA Gudem Mahipal Reddy | పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఛట్ పూజా కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలతో కలిసి సాకి చెరువు కట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించ�
Govt Hospital | తప్పని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోతున్నారు తప్ప...మెరుగైన వైద్యం అందుతుందని మాత్రం కాదు అంటున్నారు మండల వాసులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందక.. ప్రైవేట్ వైపు పరుగ�
భూముల అమ్మకాల, కొనుగోళ్లు, భూ క్రయవిక్రయాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది సర్కార్ సర్వేయర్ (Surveyor). మునిపల్లి (Munipalli) మండలంలో సర్వేయర్గా విధులు నిర్వహించే అధికారి అక్రమ వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో దుసుకుపోతున�
Mettu kumar yadav | సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశి
MLA Gudem Mahipal reddy | శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
Mettu Kumar Yadav | నూతన మార్కెట్ రోడ్డు ఇంద్రేశం రోడ్డులో ట్రాఫిక్ సమస్య నెలకొందని.. దాని పరిష్కరించేందుకు అధికారులు అధికారులు కృషి చేయాలన్నారు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.
Legal Services | విద్యార్థులు నిత్యజీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలు ఎదురైతే వాటిని అధిగమించడానికి చట్టాలు తోడ్పాడతాయని సూచించారు. బాలికల పట్ల, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్�
Athimela ashok | కార్మిక పోరాటాల సారథి సీఐటీయూ సంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలు అక్టోబర్ 19న సదాశివపేట పట్టణంలో విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభల్లో జిల్లాలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్
Damodara Rajanarsimha | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహపై సంగారెడ్డి జిల్లా మునిపల్లి వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగారికి మా లింగంపల్లి గురుకుల పాఠశాల గుర్తుందా? గుర్తు చేయాలా అంటూ మండిప�
Seeds | రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని.. అందులో భాగంగానే రాష్ట వ్యాప్తంగా శనగ, కుసుమ,వేరు శనగ తదితర విత్తనాలను పంపిణీ చేస్తుందని జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి డీఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో �
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట శివారులో ఉన్న కటుకం వేణుగోపాల్ పటాకుల గోదాంలో శనివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి పండుగ ఉండడంతో గోదాం ఆవరణలో పటాకుల నిల్వలు ఉండగా, పక్కనే �