రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహా ధర
ఝరాసంగం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇల్లు నిర్మించి.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆదర్�
Rythu Bharosa | వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే సన్న, చిన్నకారు రైతులను ప్రభుత్వం విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశార�
kollur 2 bhk గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటుకు స్థల సేకరణ చేసి వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపినట్లయితే మున్సిపల్ అధికారులు పనులు ప్రారంభిస్తారని తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి సూచించారు.
Fertilizers | ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, మందులను రైతులకు విక్రయించాలన్నారు జహీరాబాద్ వ్యవసాయాధికారిణి లావణ్య. వాటికి సంబంధించిన ఇన్వాయిస్, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండా�
Road Works | స్థానిక వడ్డీ గ్రామ చౌరస్తా నుంచి డప్పుర్ వెళ్లే రోడ్డు పూర్తిగా కంకర తేలి అద్వానంగా మారింది. ఈ రోడ్డు మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర
Fish Ponds | చేపల చెరువులకు ఎలాంటి అనుమతులు లేకుండా.. విద్యుత్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే అధికార పార్టీ నాయకుల అండదండలతో వందల ఎకరాలు చేపల చెరువులు ఏర్పాటు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అక�
జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదు దారుడి కేసును పరిశీలించి చట్టప్రకారం పరిష్కరించేందుకు సంబంధిత పోలీసుఅధికారులు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు.
మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో ఓ వ్యక్తి రేకుల షెడ్డు నిర్మాణంతోపాటు కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకొని బుదేరా పంచాయతీ కార్యదర్శి వద్దకు పోతే రూ.12 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని.. లేకపోతే కాదు అన
Plot Owners | కొన్ని సంవత్సరాలుగా తమ ప్లాట్లను దక్కించుకోవడానికి తిరుగుతున్నామని, తమకు న్యాయం చేయాలని ఇన్స్పెక్టర్ రవీందర్ని కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ కోరారు.
Rythu Nestham | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం అయ్యే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాల మేరకు పంటలను పండించి అధిక దిగుబడులను సాధించే విధంగా రైతులు కృషి చేయాలన్నారు.
Donkey Milk | జహీరాబాద్, జూన్ 16 : గంగి గోవుపాలు గరిటెడైనను చాలు.. కడివడైననేమి కరము పాలు.. ఇది ఒకప్పడు అందరూ చదువుకున్న పద్యపాదం. ఆవు పాల ముందర గాడిద పాలు ఎందుకూ పనికిరావని దీని అర్థం. అయితే పరిస్థితి ఇప్పుడు మారిపోయిం
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని ప
School Development | ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్నగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు.