CM Revanth | సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 45 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతటి ఘోర ప్రమాదం తెలంగాణలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా జరగలేదన్నారు.
Couple died | సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలతో వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 42 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మ�
Sigachi Industries | సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడ్డారు.
KCR | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం�
ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జిన్నారం సీఐ నయీముద్దీన్ హత్నూర పోలీస్స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్రెడ్డితో కలిసి హత్య కేసు వివరాలను వెల్లడించార�
Road Repairs | గత రెండు సంవత్సరాల నుంచి కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు అంతర్ జిల్లా రోడ్డు మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి స్వంత కాళ్లపై నిలబడే విధంగా చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మెడ్వాన్ డైరెక్టర్ మధుసూధన్రెడ్డి అకాంక్షించారు. ప్రతీ నెలా 30 మందికి శిక్షణ ఇచ్చి వారికి ఉపా�
Drainage Problems | వర్షాకాలం ప్రారంభం కావడం జరిగిందని, డ్రైనేజీలో ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధికారులకు సూచించారు.
MLA Harishrao | ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మ
Sand Storage | జోగిపేట పట్టణంలోని మల్లన్న కాలనీలో నిజాంపేట్ శివారులో ఇసుక నిలువ ఉంచేందుకు రవాణాకు స్థలాలను సంగారెడ్డి జిల్లా హౌసింగ్ పీడీ చలపతి పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో మిగతా చోట్ల వివరాలు సేకరించి ఉన�