MLA Koninty Manik Rao | తలసేమియా రోగులకు 15 నుంచి 20 రోజులకు ఒకసారి కచ్చితంగా రక్తం అవసరం ఉంటుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు వెల్లడించారు. రక్తం అందుబాటులో లేకపోతే రోగులు మరణించే అవకాశం ఉంటుందన్నారు.
MLA Manikrao | ఎమ్మెల్యే మాణిక్ రావు నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండి నియోజకవర్గ ప్రజలకు మరింత సేవలందించాలని కోరుతూ ఆయన పేరుతో ప్రత్యేక పూజలతో స్వామి వారికి అభిషేకం, మంగళహారతి నిర్వహించారు.
Muharram | సోమవారం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నిర్వహిస్తున్న మొహర్రం వేడుకలకు సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై పీర్ల చావిడీల వద్ద పీర్లకు పూలు, దట్టిలు, కుడకలు సమర్పించి ప్రత్యేక పూ�
పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమల్లో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. ఆదివారం పటాన్చెరు సర్కారు దవాఖానలో మరో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఆచూక�
Tholi Ekadashi | ప్రకృతికి, మానసిక ప్రశాంతతకు నిలయమైన బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
bridge | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నాత అధికారులు, నాయకులు తరచూగా వస్తూంటారు. ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహద�
Tholi Ekadashi | ఆదివారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీదేవి భూదేవి మేత కల్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా లక్ష తులసి దళాలతో అర్చనలు చేశారు. అ�
Orphan | నిజాంపేట్ గ్రామానికి చెందిన వడ్డే అన్మయ అనే వ్యక్తి గతంలో అందరూ ఉన్న సమయంలో తనకున్న ముగ్గురు కూతుర్లతో ఆనందంగా గడిపినప్పటికీ గత పది సంవత్సరాల క్రితం వరకు కూతుళ్ల పెళ్లిళ్లు అన్ని అయిన తరువాత తన భార్�
MLA Koninty Manik Rao | దళిత బహుజనుల సంక్షేమం కోసం అవిశ్రాంత కృషి చేసి, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రావు అన్నారు.
Lower Grade Employees | సంగారెడ్డి నాందేడ్ అకోలా ప్రధాన 161 జాతీయ రహదారిలో సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ సమీపంలో ఉన్న ఆఫీస్ నందు చాలామంది కిందిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో ఎమర్జెన్సీ వాహనంగా పిలవబడే అంబులెన�
IIIT | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం పది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి బాసరలోని త్రిపుల్ ఐటికి ఎంపికయ్యారని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.
Farmer ID | భూమి కలిగిన ప్రతీ రైతుకు ఫార్మర్ ఐడి ఉండాలన్నారు ఏఈవో వంశీకృష్ణ. ఈ ఐడీ పదకొండు అంకెలతో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు.