సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
CPM | ఇంద్రేశం మున్సిపల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు పటాన్ చెరు మండల సీపీఎం పార్టీ సీన�
Indiramma Illu | మునిపల్లి, నవంబర్ 7: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అర్హులకే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. అర్హులకు కాకుండా, తమ పార్టీకి కావాల్�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. మహబూబ్సాగర్ చెరువు కట్ట వద్ద ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్�
MLA Gudem Mahipal reddy | సోమవారం దవాఖానలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
CITU | కార్మికుల సమస్య పరిష్కారానికి బిస్లరీ యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తూ యూనియన్ తో చర్చలు జరపడానికి ముందుకు రావాలని యూనియన్ అధ్యక్షుడు అతిమేల మాణిక్ అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు యాజమాన్యం మాను�
Wife Husband | భార్యను హత్య చేసిన భర్త విషయం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, అమీన్పూర్ సీ నరేశ్ చేరుకొని హత్య కు సంబంధించిన వివరాలు సేకరించారు.
Vegetables | ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. కూరగాయ ధరలు ఒకేసారి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను (Gurukula Degree College) రాష్ట్రంలోనే ఆదర్శ డిగ్రీ కళాశాలగా మారుస్తానని రెండు నెలల క్రితం మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు మా�
RTC Bus | బుధవారం మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న చెల్మడ, ఖమ్మంపల్లి గ్రామాల మీదుగా మండల కేంద్రమైన మునిపల్లికి వెళ్లే ఆర్టీసీ బస్సుకు ఖమ్మంపల్లి గ్రామ శివారులోకి రాగానే తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థ�
MLA Gudem Mahipal Reddy | పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఛట్ పూజా కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలతో కలిసి సాకి చెరువు కట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించ�