NIMZ farmers | చట్టంలో భూముల ధరలు సవరించకుండా ఏ రకంగా నోటిఫికేషన్లు వేస్తున్నారని వసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రశ్నించారు. అక్రమంగా వేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
National Mega lok Adalat | చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ యం కాశీనాథ్ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతీ ఒ�
Minister Damodara Rajanarasimha | రేడియేషన్ సెంటర్స్, మొబైల్ కాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో మొబైల్ కాన్సర్ సెంటర్స్ పని చేస్తాయని పేర్కొన్నారు.
సీజన్ పట్ల వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప�
Kasturba Gandhi School | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణంలో ఉన్న సంపు లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ శివార్లలోకి ప్రవేశించిన చిరుత పులి.. ఓ ఆవుదూడపై దాడి చేసి చంపింది.
NIMZ Project Farmers | నిమ్జ్ ప్రాజెక్టు జాబితాలో తమ భూములు ఉండడంతో బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేయడం లేదన్నారు న్యాల్కల్ మండల హద్నూర్, రుక్మాపూర్ గ్రామాలకు చెందిన బాధిత రైతులు. కొత్తగా రుణాలు కూడా ఇవ్వకపోవడంతో కుట�
మంజీరా నదికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ ఆయా గ్రామాల శివారుల్�
Zaheerabad Floods | ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు నిర్దేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధిక
Clay Ganesh | వినాయక చవితి పండుగ సందర్భంగా కండ్లు మూసినా కండ్లు తెరిచినా ఆ గణనాథ ప్రతిరూపం మన మదిలో ఉంటుంది అని ఆయన మరోసారి రుజువు చేశారు. బుధవారం హైదరాబాద్ లోని కుషాయిగూడ చక్రిపురంలోని శిల్పకళ వర్క్ షాప్లో మూడ�