Fish Market | మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఉంచి చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టి మండల మత్స్యకారులకు అండగా నిలబడితే మత్సకారులకు నిత్యం ఉపాధి దొరుకుతుంది. నిత్యం సింగూర్ బ్యాక్ వాటర్ లో సాయంత�
Raikode | శనివారం శని అమావాస్య సందర్బంగా మండలంలోని బర్దిపూర్ ఆశ్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన సందర్బంగా పోలీస్ బందోబస్తు నిరహిస్తున్న ఓ పోలీస్ అధికారి రాయికోడ్ మార్కెట్ కమిటీ
Arrest | శనివారం మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులో గల డెక్కన్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిరహించారు. ఈ సందర్బంగా నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో కంకోల్ టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చే�
వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు.. నీటి సరఫరా లో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటి మరమ్మత్తులు చేపట్టెందుకు మునిపల్లి మండలానికి (Munipalli) గత మే నెలలో ప్రభుత్వం రూ.5లక్షలు విడుదల �
Gas Leak | ఈ నెల 6న ఏడాకులపల్లి గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో శంకరమ్మ (65), ఆమె కుమారులు ప్రభు (38), విట్టల్ (30)లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. పక్షం రోజులు గడవకముందే పది రోజుల్లోనే తల్లితోపాటు ఇద్దర�
Indiramma Illu | నిజాంపేట, ఆగస్టు 13 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఎలా చేయాలో నిరుపేదలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా నిజాంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో నమూనా నిర్మాణం చేపట్టారు. ఈ మోడల్ ఇందిరమ్మ ఇంటి పనులను హౌసిం�
Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా�
కుటుంబాన్ని పోషించుకునేందుకు అంగవైకల్యం అడ్డుకాదని ఓ దివ్యాంగుడు నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన కిష్టాపూర్ గ్రామానికి చెందిన గైని పో
Jogipet : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ (Anil Kumar) పిస్టల్ హఠాత్తుగా పేలింది. మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలడంతో సిబ్బంది ఉల
Road Repair | రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఏడాది పూర్తికాకముందే పూర్తిగా ఈ రోడ్డు ధ్వంసమైందని మునిపల్లి మండల వాసులు సంబంధిత కాంట్రాక్టర్ పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
Rains | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి కొంత నీరు వచ్చి చేరగా.. మండలానికి పైభాగాన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలతో నీరు వాగులు, వంకలతో దిగువకు వచ్చి చేర
Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
Sangareddy | తరాలు మారినా తండాల పరిస్థితి మారలేదనేది మరోసారి రుజువైంది. స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా ఇంకా అంబులెన్స్లు సైతం చేరుకోని ఆవాసాలు అత్యవసర పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతున్న దైన్యం సంగ�