NIMZ Farmers | సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావుకు 195.13 ఎకరాల నిమ్జ్ భూమి సేకరణకు సంబంధించి రైతుల అభ్యంతర దరఖాస్తును అందించారు.
Anganwadi Centre | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న టీచరు బదిలీపై వెళ్లడంతో అంగన్వాడి సెంటర్లో టీచర్ పోస్టు ఖాళీ అయింది.
School Building | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన గ్రామం దామరచెరువు. అప్పట్లో గ్రామంతోపాటు ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం (Rain Alert) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కా�
Nizampet Bridge | నిజాంపేట్ నుండి నారాయణఖేడ్ 161 బి ప్రధాన రహదారి నుండి శాఖాపూర్ గ్రామానికి 900 మీటర్ల మేర పొడవు రహదారి ఉండగా..అందులో 700 మీటర్ల భీముని చెరువు ఆయకట్ట ఉండగా.. దానిపై నుంచే శాఖాపూర్ గ్రామానికి ప్రధాన రహదారి. ఎ�
NIMZ farmers | చట్టంలో భూముల ధరలు సవరించకుండా ఏ రకంగా నోటిఫికేషన్లు వేస్తున్నారని వసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ప్రశ్నించారు. అక్రమంగా వేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
National Mega lok Adalat | చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ యం కాశీనాథ్ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతీ ఒ�
Minister Damodara Rajanarasimha | రేడియేషన్ సెంటర్స్, మొబైల్ కాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో మొబైల్ కాన్సర్ సెంటర్స్ పని చేస్తాయని పేర్కొన్నారు.
సీజన్ పట్ల వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప�
Kasturba Gandhi School | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణంలో ఉన్న సంపు లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ (Bollaram Municipality) పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు.