Sigachi blast case | సిగాచి ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. గత ఏడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి�
Heart Attack | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జహీరాబాద్ సబ్ డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సీహెచ్ నారాయణ గుండెపోటుతో మరణించారు.
students | మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతో కడుపునొప్పితో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను నారాయణ ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తర�
MLA Manik rao | కాలనీలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఇటీవల కాలనీవాసులు ఎమ్మెల్యే మాణిక్రావును కోరగా.. ఆయన వెంటనే స్పందించి బుడుగ జంగం కాలనీలో నూతనంగా బోరు వేయించారు.
Voters Day | ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం అన్నారు జహీరాబాద్ ఆర్డీవో దేవుజ,. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి ఓటుకుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
తన స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించారంటూ ఓ వ్యక్తి స్కూల్కు తాళం వేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాంతీర్థ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భోజ్యనాయక్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Municipal Elections | మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కింద రూ.15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్- యాదగిరిగుట్ట-చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లేన్ల రహదారిని ఐదు ప్యా�
Lover Attack | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్మ తాండకు చెందిన దేవాసోత్ దేవి సింగ్ (24) గత రెండు సంవత్సరాల నుండి కంది మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన వాడిత్య సంధ్య (20)ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయం సంధ్య తల్లిదండ్రు�
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి, పటాన్చెరు, జోగిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లో 48 స్టోన్ క్రషింగ్, మినరల్స్ పరిశ్రమలకు విద్యుత్తు శాఖ షాక్ ఇచ్చింది. ఆ పరిశ్రమలకు ఫర్మ్ రిజిస్ట్రేషన్, పొల్యూషన్, సీఈ�
మెదక్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మాఘ అమావాస్య సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ (SP S Mahender) తెలిపారు.
China Manja | చైనా మాంజా మరో ప్రాణం తీసింది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాంజా గొంతుకు తగలడంతో తెగి ఓ వ్యక్తి మృతిచెందారు. మృతుడు ఉత్తర్ ప్రదేశ్కి చెందిన అవిదేశ్ (35) గా గుర్తించ�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుందాయి కారు, డీసీఎం వాహనాలను తనిఖీ చేయగా 92 కిలోల గంజాయ�
‘నువ్వెంత.. నీ కెపాసిటీ ఎంత.. నన్నే ప్రశ్నిస్తావా.. ఇంతమందిలో నాకు ఎ దురుచెప్తావా? ఫాల్తుగా..’ అంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీకి చెందిన ఓ దళిత నాయకుడిపై