Singuru Project | మునిపల్లి మండల పరిధిలోని మల్లారెడ్దిపేట గ్రామ శివారులో గల సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమీపంలో ఓ బడా వ్యాపారవేత్త కొనుగోలు చేసిన (పట్టా) వ్యవసాయ పొలంలోకి సింగూర్ బ్యాక్ వాటర్ రాకుండా ఉండేందుక�
MLA Gudem Mahipalreddy | సోమవారం కార్తీక మాసం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల
Drinking Water | మచ్నూర్ గ్రామం 6వ వార్డులో గత నెల రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామంలో ఉన్న బోర్ మోటార్ పాడైపోవడంతో తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది.
Robbery | తాళం వేసి ఉన్న ఓ వ్యక్తి ఇంటిని టార్గెట్గా చేసుకున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఎత్తుకెళ్లారు.
పదిహేనేండ్ల వయస్సులో పుట్టినూరు, సొంతవాళ్లను, బంధుమిత్రులను వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తి 50 ఏండ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బొ�
Wife Murder | దంపతులు కృష్ణవేణి, వెంకట బ్రహ్మం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే కృష్ణవేణి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త వెంకట్ బ్రహ్మంకు అనుమానం మొదలైంది.
Sanganna | బొప్పనపల్లి గ్రామానికి చెందిన కమ్మరి నాగప్ప, తల్లి మోహనమ్మ దంపతులకు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన సంగన్న సుమారు 50 సంవత్సరాల క్రితం తన 15వ ఏట తన గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు
Fire Accident | పరిశ్రమలో ఈపీటీ బ్లాక్ వద్ద రసాయన పదార్థాలు శుద్ధిచేసే క్రమంలో ఒక్కసారిగా స్పార్క్ లా వచ్చి మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో పైభాగంలోని పైకప్పుకు నిప్పంటుకొని భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
Arrest | జర్నలిస్టు ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టడంతోపాటు జర్నలిస్టును తీవ్రంగా కొట్టారు. జర్నలిస్ట్ పై దాడి సంఘటన పోలీసులు ముందు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం కవలంపేట వద్ద వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహానం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
CPM | ఇంద్రేశం మున్సిపల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు పటాన్ చెరు మండల సీపీఎం పార్టీ సీన�
Indiramma Illu | మునిపల్లి, నవంబర్ 7: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అర్హులకే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. అర్హులకు కాకుండా, తమ పార్టీకి కావాల్�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. మహబూబ్సాగర్ చెరువు కట్ట వద్ద ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్�
MLA Gudem Mahipal reddy | సోమవారం దవాఖానలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులను అడిగి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.