BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు తాళంవేసి ధర్నా నిర్వహించారు.
Jubileehills bypoll | పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ ఆదర్శ రెడ్డి నేతృత్వంలో గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Auto Stand | 65వ జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఫ్రీడమ్ పార్క్ పక్కన గల స్వయంకృషి ఆటో యూనియన్ స్టాండ్ వద్ద భారీ ఎత్తున మట్టి కుప్పలను వేయడంతో ఆటో స్టాండ్ కనిపించకుండా పోవడంతో, ప్�
Gali kuntu | బుధవారం మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ శిబిరానికి సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు.
MLA Mahipal Reddy | పటాన్చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఆతిథ్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల ను అడ్డుకోవడం హైకోర్టు స్టే ఇవ్వడం అగ్రవర్ణాల కుట్రలో భాగమేనని, అందుకే కోర్టు స్టేతో బీసీలకు ప్రకటించిన రిజర్వేషన్లు అమ లు కాకుండా చేయడమేనని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు �
Pregnant Woman | రోడ్డు సౌకర్యం లేకపోవడంతో.. ఓ నిండు గర్భిణి బురద రోడ్డులోనే 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలో చోటు చేసుకుంది.
Teacher | జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత ఉదయం విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు చదువు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లింది.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాన (Heavy Rain) కురుస్తున్నది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నది. జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు
కొన్ని గ్రామ పంచాయతీలకు నిధులు రాక పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతుండగా.. మరికొన్ని జీపీలకు నిధులున్నా పనులు చేపట్టకపోవడంతో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.