Sangareddy | అత్తింటివారు బైక్ కొనివ్వడం లేదనే కోపంలో ఓ వ్యక్తి తన భార్యను ఆవేశంలో చంపేశాడు. అనంతరం పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో అతను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లాలో ఈ విషా�
Assigned Land | గుంజేటి గ్రామానికి చెందిన లచ్చయ్య కుమారుడు నర్సిములు అనే పేద రైతుకు గ్రామంలోని సర్వే నంబర్ 5/25/1 లో 1 ఎకరం 26 గుంటల వ్యవసాయ భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే మాజీ జడ్పీటీసీ చంద్రప్ప న్యాల్కల్ రెవెన్�
Munipalli | సంగారెడ్డి జిల్లా మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరుడు, రైకోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చ�
Jupally Krishna Rao | ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎస్ఐహెచ్ఎంలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఒకటి రెండు కాదు.. ఏకంగా 300 రకాల మామిడి పండ్లు, కాయ లు నోరూరించాయి. ఆ మామిడి పండ్లను చూసిన వారు ఎప్పుడెప్పుడు రుచి చూద్దామా అని నోరూరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిల�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్�
NIMZ Project | శనివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని ఎకరాల్లో చీలేపల్లి, ముంగి, రుక్మాపూర్ శివారులో మొదటి విడతలో సేకరించిన 3240 ఎకరాల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను సంగారెడ్డి కలెక్టర్ ప�
Manne Krishank | నేను ప్రమాణం చేసి చెబుతున్నా.. ఏ తప్పూ చేయలేదని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తె�
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ జైలు నుంచి విడుదలయ్యారు. నిర్మల్ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపటి క్రితం నుంచి కంది సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు.
Aasara Pensions | సమయానికి పింఛన్ అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టల్ అధికారుల ద్వారా పెన్షన్లు ఇస్తుండటంతో గ్రామాల్లోకి వారు సమయానికి రావడం లేదు. వ
KTR | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ సమయానికి రైతుబంధు వేయలేదని విమ�
ACB Raids | సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో 4 గంటల పాటు అధికారుల విచారణ కొనసాగిందని.. కేసు నమోదు చేసి నిఖిల్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేశామని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ వెల్లడించారు.
Harish Rao | జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్హెచ్ఆర్డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు. నీ పాలనలో సగం కాలం పూర్తయింది, మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్ అని సూ�