civil Judge Sowjanya | బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కోసం సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు ఉండటం సరిపోదని, వాటి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కూడా అంతే ముఖ్యమని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస�
Mahesh bhagavat | నిత్యం వాహనాలు నడిపే వారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు నిబంధనలు అరికట్టవచ్చునని రాష్ట్ర అడిషనల్ డీజీపీ మహేష్ మురళిదర్ భగవత్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వాళ్ల అధిక రోడ్డు �
Road construction | గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఒకటో వార్డులో ఓ మహిళ తన ఇంటి ముందు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కాళ్లు మొక్కితేనే సీసీ రోడ్డు వేసిన ఉత్తగ వేయలేను అని స్థానిక సర్పంచ్ భర్త చెప్పడం వి�
సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర విషాదం నెలకొంది. ఏఎస్సై గోవింద్ నాయక్పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సైని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూ
Road Construction | సోమవారం మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామం నుంచి చౌరస్తా వరకు నూతనంగా నిర్మాణం చేపడుతున్న పనులు పరిశీలించేందుకు వచ్చిన పంచాయతీ రాజ్ అధికారులు రోడ్డు క్యూరింగ్ సరిగ్గా లేనప్పటికి దగ్గర ఉండి
MuniPalli Mandal | శ్రీరామనవమి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండా కట్టపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకుల బ్యానర్లు నిర్మాణం చేయడంఫై స్థానికులు స్థానిక పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు.
Hydraa Demolitions | హైడ్రా కూల్చివేతల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఓ అపార్ట్మెంట్ను కూల్చివేశారు.
‘ఆడబిడ్డలకు అండగా ఉంటానని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఉన్న ఇండ్లు కూలగొడితే మేం ఎక్కడికి పోవాలి. రేవంత్రెడ్డి గెలిచిన దగ్గరి నుంచి మా పేదోళ్ల కడుపుల మీద కొడుతున్నడు.
Artisan Employees | తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం మాకు చెవిలో పువ్వు పెట్టిందని.. అందుకు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు ఆర్టిజన్ కార్మికులు.
Hydraa | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైంది. శనివారం ఉదయం భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రభుత్వ, ఇనాం భూముల్లో ఈ భవనాలను గుర్తించి వాటికి �
Ameenpur Lake | ఒకప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు వివిధ రకాల పక్షులు, చేపలు, మొక్కలతో కళకళలాడేది. అరుదైన జీవవైవిధ్య సంపద కలిగిన చెరువుగా పేరుగాంచింది. శీతాకాలంలో సుమారు 100 రకాల విదేశీ పక్షులు వలస వచ్చేవి. విదేశాల ను
Theft | కొత్తూరు సంగణ్ణ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం ఏడుపాయల జాతరకు వెళ్లారు. గురువారం వారు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆస్తి కోసం తండ్రిని చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సంచలనం రేపింది. జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్కుమార్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్పల్లికి చెందిన తాజు