Mission Bhageeratha | దసరా పండుగ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో భవాని మాత ప్రతిష్టాపన కోసం ప్రజలు ఇండ్లను శుద్ధి చేసుకోవడం, బట్టలను ఉతికి వేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామాల సమీపంలోని
Women Murder | శనివారం మండల కేంద్రమైన మునిపల్లిలో అనుసుజ మృతదేహానికి ఏడాదిన్నర తర్వాత రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ.. గత ఏడాది మే నెలలో మహిళ అదృశ్యమై అదే నెల మృతదేహం లభ�
Drugs Combustion | ఎన్డీపీఎస్ యాక్ట్లోని నియమ నిబంధనల ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయి, ఆల్ప్రాజోలం, ఎండీఎంఏను ఈ రోజు దహనం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ �
Grama Panchayati labourers | నిజాంపేట్ మండలం నాగధర్ గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న జిపి కార్మికురాలు బాలవ్వ గ్రామంలో ఉదయం సమయంలో ఊరు క్లీన్ చేస్తుండగా (జాడు కొడుతుండగా) 11 కేవీ వైరు స్తంభం నుండి తెగిపోయి కార్మికురాలి చేతిపై
Baboons | చిన్న నుంచి పెద్దల వరకు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కొండముచ్చులు ఇండ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లలోకి చొరబడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
Mettukumar Yadav | మహిళలు, శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వస్థ నారి, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న ఆరోగ్య మహిళ శక్తి వంతమైన కుటుంబ �
MP Raghunandanrao | మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఎంపీ రఘునందన్ రావు కానుకుంటలో పర్యటించారు. భేల్ (బీహెచ్ఈఎల్) నుంచి అమీన్పూర్ టూ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కనెక్టివిటీ గురించి ఆయన కమి�
Sigachi blast | సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ అశోక్ కుమార్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటీయూసీ నాయకులు రహమాన్, హెచ
NIMZ Farmers | సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావుకు 195.13 ఎకరాల నిమ్జ్ భూమి సేకరణకు సంబంధించి రైతుల అభ్యంతర దరఖాస్తును అందించారు.
Anganwadi Centre | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని శాఖాపూర్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న టీచరు బదిలీపై వెళ్లడంతో అంగన్వాడి సెంటర్లో టీచర్ పోస్టు ఖాళీ అయింది.
School Building | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలోని దామరచెరువు గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపునకు గురైన గ్రామం దామరచెరువు. అప్పట్లో గ్రామంతోపాటు ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం (Rain Alert) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కా�
Nizampet Bridge | నిజాంపేట్ నుండి నారాయణఖేడ్ 161 బి ప్రధాన రహదారి నుండి శాఖాపూర్ గ్రామానికి 900 మీటర్ల మేర పొడవు రహదారి ఉండగా..అందులో 700 మీటర్ల భీముని చెరువు ఆయకట్ట ఉండగా.. దానిపై నుంచే శాఖాపూర్ గ్రామానికి ప్రధాన రహదారి. ఎ�