Heavy Rains | తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లా�
కుటుంబాన్ని పోషించుకునేందుకు అంగవైకల్యం అడ్డుకాదని ఓ దివ్యాంగుడు నిరూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన కిష్టాపూర్ గ్రామానికి చెందిన గైని పో
Jogipet : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ (Anil Kumar) పిస్టల్ హఠాత్తుగా పేలింది. మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలడంతో సిబ్బంది ఉల
Road Repair | రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ఏడాది పూర్తికాకముందే పూర్తిగా ఈ రోడ్డు ధ్వంసమైందని మునిపల్లి మండల వాసులు సంబంధిత కాంట్రాక్టర్ పై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
Rains | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి కొంత నీరు వచ్చి చేరగా.. మండలానికి పైభాగాన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలతో నీరు వాగులు, వంకలతో దిగువకు వచ్చి చేర
Sangareddy | సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
Sangareddy | తరాలు మారినా తండాల పరిస్థితి మారలేదనేది మరోసారి రుజువైంది. స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా ఇంకా అంబులెన్స్లు సైతం చేరుకోని ఆవాసాలు అత్యవసర పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతున్న దైన్యం సంగ�
Pregnant women | మూన్యా నాయక్ తండాలో ఓ గర్బిణీ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే ఆమెను తీసుకెళ్లాలంటే మాత్రం అంబులెన్స్ను తీసుకురాలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తండాకు కనీసం అంబులెన్స్ వెళ్లి వచ్చేందుకు కూడా దార�
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మునిసిపాలిటీ పరిధిలోని అన్నారం శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్ కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి-చందాపూర్ మధ్య నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో కంకర రోడ్డుపై కన్నీళ్లతో ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli)లో జోరుగా డబుల్ రిజిస్ట్రేషన్ల (Double Registrations) దందా అనే శీర్షికన వార్త వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా జిల్లా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా�
రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు.