నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా కొన్ని జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారం ముగిసే వరకు కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్�
తెలంగాణ ఉద్య మ స్ఫూర్తిని ఎంతో మందికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Telangana | సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకే రోజు అంత పెద్ద మొత్తంలో డాక్యు�
సంగారెడ్డి జిల్లా కందిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. గురువారం సాయం త్రం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు సుమారు 12 గంటలపాటు సోదాలు చేపట్టారు.
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rain) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వ�
సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయ�
సంగారెడ్డి జడ్పీ సమావేశం వేదికపై కాంగ్రెస్ యువ నాయకుడు ఆసీనుడు కావడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. వైద్�
మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కన్న కూతురుపై లైంగికదాడికి యత్నించగా.. కట్టుకున్న భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో జరిగింది. సుల్తాన్పూర్కు చెందిన మన్నె �
Murder | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి యత్నించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కామాంధుడి కంబంధ హస్తాల నుంచి తన పిల్లలను రక్షించుకునేందుకు �
Alprazolam | సంగారెడ్డి జిల్లాలో రూ. కోటి విలువ చేసే 2.6 కిలోల ఆల్ప్రాజోలం అనే డ్రగ్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ చెన్నూ
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారును రెండు లారీలు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక బాలుడు మాత్రం కారు
Sangareddy | సంగారెడ్డి (Sangareddy) మండలంలోని కులబ్గూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గురువారం రైతులకు, కేంద్రం సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.