పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని, బడే బాయ్ తనపై జర నజర్ పెట్టు అని చోటే బాయ్ మాటలు బట్టీ తెలుస్తుందని మాజీమంత్రి హరీశ్రావు చురకల�
ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లను చిత్తుగా ఓడించాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దుబ్బాక నియో�
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
Sangareddy | సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్చెరులో మద్యం మత్తులో విద్యుత్ టవర్(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్చల్(Man creates ruckus) చేశాడు.
సంగారెడ్డి పేలుళ్ల ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ముగ్గురికి హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.ఎం.రవి కిరణ్ గురువారం విడుదల చేసిన హెల్త్ బు�
Compensation | సంగారెడ్డి జిల్లా కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 40 లక్షల సహాయానికి (compensation ) కంపెనీ యాజమాన్యం ముందుకు వచ్చింది.
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం �
సంగారెడ్డి జిల్లా చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో (SB Organics) జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బుధవారం సాయంత్రం పరిశ్రమలోని ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగి�
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి. పేలుడు ధా
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగం కారణంగా అదుపుతప్పడంతో ఫుట్పాత్పైకి ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి బ�