రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా గురువారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కివుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పిల్లలు,
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్కు కేంద్ర విద్యాశాఖ రూ.60 కోట్ల గ్రాంట్ను శుక్రవారం విడుదల చేసింది. ఈ నిధులతో ఐఐటీ హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఇన్-సిటు అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ సెంటర్ ఏ�
Sangareddy | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కారు మెకానిక్ షెడ్డులో మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరంగా కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. సోమవారం ఆదిలాబాద్లో రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని, నేడు సంగారెడ్డి నుంచి మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పను�
రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగ జంట ఆదర్శ వివాహం ఘనంగా జరిగింది. సంగారెడ్డికి దివ్యాంగురాలు ప్రవళిక, మేడ్చల్కు చెందిన మట్టా రమేశ్గౌడ్ ఆదర్శ వివాహానికి పలువురు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వది�
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
Jaggareddy | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా(Medak MP) పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని సంగారెడ్డి(Sangareddy) మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి(Jaggareddy) అన్నారు.
Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలోకి కూడా