విద్యార్థులు పుస్తకాలను చదవడంతోపాటు వాటిలోని అం శాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను సోమవారం స్థానిక సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఎమ
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వప్న(17) కళాశాల ఉన్న డార్మెంటరీ గదిలో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసు
Telangana | సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థిని.. శుక్రవారం మధ్యాహ్నం అందరూ చూ�
సంగారెడ్డి నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు క్రాంతికి జిల్లా అధికారులు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర�
Alprazolam | నార్కొటిక్ అధికారులు, సంగారెడ్డి పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి అల్ప్రాజోలమ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని కులబ్గుర్లో అల్ప్రాజోలమ్ తయారు చేస్తున్నట్లుగా సమాచారం అం�
Battle tankers | దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు(Battle tankers) తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి(Sangareddy) జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ఎదుర్కొనే ట్యాంకులను తయారు చేశామ�
ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు సహకరించాలని సంగారెడ్డి జిల్లా డీఆర్వో నగేశ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, సిద్దిజిల్లాస్థాయి అధికారులతో రైతులకు రుణ�
దివ్యాంగులు సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వారి మనోధైర్యం, ఆత్మైస్థెర్యం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మంగళవారం సంగారెడ�
పుట్టుకతో ఎవరూ నేరస్తులు కారని, పరిస్థితులను బట్టి క్షణికావేశంలో నేరాలు చేస్తారని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. శుక్రవారం పోలీస్ కల్యాణ మండపంలో రౌడీమేళా కార్యక్రమంలో భాగంగా సత్ప్రవర్తన కలిగి ఉండాల�
సమాజంలో ప్రజలకు పోలీసు యంత్రాంగంపై ఉన్న అపోహలను తొలగించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసులపై ఉందని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని ఓ ఫంక్షన�
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు రిజర్వు పోలీసు సిబ్బంది పాటుపడడంతో పాటు పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నించాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ మైదానంలో ఆర�