పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఒకే జిల్లాలో, ఒకే పదవిలో మూడేండ్లకుపైగా కొనసాగుతున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎం�
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి వీధిని శుభ్రంగా ఉంచాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. రుద్రారంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ఆమె ప�
హైదరాబాద్ మల్టీజోన్-2 రాచకొండ కమిషనరేట్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారని ఎస�
Sangareddy | సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని అడిగినకొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది దగ్గర్లోని బంక్ నుంచి పెట్రోల్ తెచ�
Sangareddy | జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్పల్లి వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Sangareddy | పోలీసులను ఓ యువకుడు ఫోటోలు తీశాడు. ఎందుకు ఫోటోలు తీస్తున్నావని ప్రశ్నించి, ఫోన్ సీజ్ చేయగా.. ఆ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జ
Earthquake | సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. విద్యుత్ తీగల్లో చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించగా ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్ర�
Singuru project | సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు(Singuru project) నుంచి మంజీరా బ్యారేజీ(Manjira barrage)కి నీటిని(water) అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
ఆవేశంలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేయొద్దని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్లో మంగళవారం ఓ వ్యక్తి బస్సు డ్రైవర్పై దాడి చేసిన ఘటనపై ఆయన స్పం
VC Sajjanar | నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్త�