CM KCR | సంగారెడ్డి వరకు మెట్రో రైలు వస్తే మీ దశనే మారిపోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డికి బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందన్నారు కేసీఆర్. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చ�
CM KCR | గత ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టినా సంగారెడ్డి మీద అలగలేదు.. ఎందుకంటే సంగారెడ్డి నాది కదా.. ఇది నేను పుట్టిన జిల్లా కదా.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన
CM KCR | ఇండియా మొత్తంలో అత్యధిక శాలరీలు పొందుతున్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్ననే పీఆర్పీ అపాయింట్ చేశాం. మళ్ల మంచి పీఆర్సీ ఇచ్చుకుందాం.. డీఏలు కూడా
CM KCR | సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిన వ్యక్తి అని కేసీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు �
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరుపై సంగారెడ్డి జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బహిరంగ సభలో గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ చిత్రపటం అందించేందుక
Minister Harish Rao | సీఆర్ వచ్చాక తాటిచెట్టుకి పన్ను రద్దు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల నెలా మామూళ్లు కట్టాలి. కానీ కల్లు డిపోల వైపు కన్నెత్తి చూడకుండా చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao ) అన్నార�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
Harish Rao met CPM leaders | ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్(BRS) గెలుపే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) ప్రచారంలో దూసుళ్తున్నారు. అందరిని కలుపుకుంటూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివ�
Jagga Reddy | మున్సిపల్ ఎన్నికల నుంచి రిగ్గింగులు చేసి గెలిచిన చరిత్ర తనదని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి నిస్సిగ్గుగా, బాహాటంగా చెప్పుకున్నారు. ఆయన బుధవారం ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కా�
సంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో యువకులు భారీగా చేరారు. ఇంతకు ముందు ఓటర్లు 13,55,958 ఉం�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బుధవారం జరిగిన బహిరంగసభకు హాజరవుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు కంది శివారులో ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డి ఎమ�
కాంగ్రెస్లో (Congress) టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతున్నది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తుండటంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణకు కాబోయే సీఎం అని చెప్పుకొనే ఈయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన నియోజకవర్గానికి ఒరగబెట్టిందేం లేదు! తాజా ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా పద