Sangareddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలతో పాటు మనషుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర�
సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మూడుసార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రులకు ఆయన సన్నిహితంగా ఉండేవారు. కానీ, సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం చిత్తశుద్ధితో కృషి చేయలేదు.
Harish Rao | రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు శుక్రవారం సంగారెడ్డిలో నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి, తె�
Harish Rao | తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్రావు మండిపడ్డారు. కేసీఆర్ ఒక క్రిమినల్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని, ఎవడన
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీష్రావు విమర్శల వర్షం కురిపించారు. సంగారెడ్డిలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ను భారీ మెజ
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా ఎంతోమంది సీఎం కావాలని కలలు కంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ.. ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ
Harish Rao | మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు అయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సదాశివపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ �
సంగారెడ్డి గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. దసరా తర్వాత నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి నారాయణఖ�
Minister Harish Rao | కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao)ఫైర్ అయ్యారు . జిల్లాలోని నారాయణఖేడ
విధి నిర్వహణలో అమరులైన జవాన్లు, పోలీసులను స్మరించుకోవడం పోలీసు యంత్రాంగం కర్తవ్యమని, దేశ ప్రజల రక్షణకు కష్టపడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించాలని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ అన్నారు. శనివా
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగడంలేదని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శమని, మూడోసారి జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టే గెలిచేదని బీఆర్ఎస్ అభ్యర్థ�
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకు�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఏర్పాటు చేస్తున్న జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)లో పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.