మెదక్ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం పొగమంచు కమ్ముకుంది. తెల్లవారుజామున 6గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పొగమంచు కురవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ శర త్ అధికారులకు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సెక్టోరల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమా�
Minister KTR | రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్ భూమిపూజ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 24వ తేదీ వరకు మహాత్మా గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు జిల్లాలోని 11 థియేటర్లలో మొత్తం 5,465 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్న
హైదరాబాద్లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్�
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్లో ఓ విద్యార్థిని సోమవారం రాత్రి ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నది. ఒడిశా రాష్ట్రం బర్మాహరాజర్ జిల్లా, సొన్పుర్డుంగిరి గ్రామానికి చెంది�
రామచంద్రుడి కోవెల లేని ఊరు కనిపించదు. ఒక ఆలయానికి క్షేత్ర ప్రాధాన్యం ఉంటుంది. మరో గుడికి తీర్థ విశేషం కనిపిస్తుంది. నిర్మాణ వైచిత్రి ఉన్న గుళ్లు కొన్ని ఉంటాయి.
Sangareddy | స్వయంభూవునిగా వెలిసిన న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులోని సిద్ధివినాయక స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. శుక్రవారం సంకష్టహార చతుర్ధి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో వే
మెట్రో రైలు సంగారెడ్డి జిల్లాకు మణిహారం కాబోతున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్ర సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ మెట్రో రైలును మంజూరు చేయడంపై బుధవారం పటాన్చెరు ఎమ్మె
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్రెడ్డి పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి(35) అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగురోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు హైదరా�
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే అదర్శంగా నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం �
Sangareddy | పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో
రైతుదంపతులిద్దరు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరా సంఘ మండలంలోని బిడకన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది.
Crime news | అక్రమ మద్యంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తూ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా చిరాగ్ పల్లి లోని తెలంగాణ- కర్�