CM KCR | ఈ నెల 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని విచారించాలని ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన�
మహిళల భాగస్వామ్యంతో రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందని, అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ సర్కారేనని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మహిళలకు గౌరవం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి క
Harish Rao | సంగారెడ్డి : స్వపరిపాలనలో సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ద
Harish Rao | సంగారెడ్డి : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బీరప్ప స్వామి, విశ్వకర్మ దేవాలయాల నిర్మాణాలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమిపూజ చేశారు.
స్వరాష్ట్రంలో పాలన ప్రజలకు చేరువైంది. తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం పాలన ప్రజలకు దగ్గర కావడంతోపాటు పరుగులు పెడుతోంది. జిల్లావాసులు ఒకప్పుడు తమ గోడు చెప్పకుందామంటే ప
Minister Harish Rao | రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిప�
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొను�
Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలో దారుణం జరిగింది. బర్ధిపూర్ గ్రామ సమీపంలో ఉపాధి హామీ కూలీలపై ఓ అడవి పంది దాడి చేసింది. అడవి పంది దాడిలో ఓ ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయ�
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మామిడి పండ్ల ప్రదర్శన సందర్శకుల నోరూరించింది. శాస్త్రవేత్తల సమక్షంలో ప్రదర్శన నిర్వహించామని డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డా�
సంగారెడ్డి జిల్లాకేంద్రంలో గురువారం బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 50 వేల మందితో నిరుద్యోగ మార్చ్ జరుపుతామని గొప్పలకు పోయిన కమలం పార్టీ.. తీరావచ్చిన జనాన్ని చూసి షాక్కు