తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (టీఎస్ఆర్జేసీ)లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల
KTR | సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్ప�
Manjeera Kumbh Mela | జహీరాబాద్ : మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ శివారుల�
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
భార్యను కాపురానికి పంపించడం లేదన్న కోపంతో భార్య సహా అత్తామామలను చంపేందుకు కుట్ర పన్నిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై వెంకట్రెడ్�
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి తన ప్రభావాన్ని చూపిస్తున్నది. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రజలకు బూస్టర్ డోసు ఇచ్�
Kandi Central Jail | సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారం అన్ని విధాలా ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లా జైలుకు ఈ మధ్యనే సెంట్రల్ జైలు హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 ఎకరాల విస్తీర్ణం
Harish Rao | సంగారెడ్డి : దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్ లేదు.. పది పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ధన్�
Minister Harish Rao | నాలుగేండ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారట.. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఎయిమ్స్ మెడికల్ �
సంగారెడ్డి : తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం(Chattada SRI Vaishnava Sangam ) అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. జిల్లాల వారీగా కొత్త కమిటీలు కొలువుదీరాయి. సంగారెడ్డి జిల్లా( Sangareddy
Sangareddy | జహీరాబాద్ : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం( Land Disputes )లో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అన్నను తమ్ముడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మొండెం నుంచి తల వేరు చే�
గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినందునే జాతీయ అవార్డులు అందుకుంటున్నామని, సంగారెడ్డి జిల్లాలో 27 పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధించడం సంతోషకరమని ఆర్థిక,
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు �
ఆదాయాన్ని పెంచుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ ‘సూపర్' ఐడియాలను అమలుచేస్తున్నది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి లాభాల బాటలో పయనింపజేశారు. తనదైన రీతిలో దిద్దు�