Medak | పంచాయతీల మనుగడకు కీలకమైన ఇంటిపన్ను వసూలు ప్రక్రియ జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యాన్ని చేరే దిశగా పంచా
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్ల�
ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి సోమవార�
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు అరుదైన గౌరవం దక్కింది. కలెక్టరేట్లో మెరుగైన పాలన, నిర్వహణ, భద్రత, పర్యావరణ పరిరక్షణ చేస్తున్న కృషిని గుర్తించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండైర్డెజేషన�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేకులే ఫార్మా లిమిటెడ్లోని నాల్గో బ్లాక్లో షార్ట్ సర్క్యూట్తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడే సాల్వెంట్ ఉండడంతో మంటలు అంటుకున్నట్లు సిబ్బంది, కార్మికుల
కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9గంటల కల్లా ప్రారంభించాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్ట�
సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తున్నది. జిల్లా ఎంప�
జిల్లాలో పోడు భూములకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ఫిబ్రవరి 4లోగా పూర్తి కావాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులు, ర