సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
కాట్రియాల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గిరిజన తండావాసులు భయాందోళనలు చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం కాట్రియాల తండాకు చెందిన లంబాడి దేవుజ పశువుల కొట్టం నుంచి 8 మేకలను చి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో రూ. 5.60 కోట్ల
minister harish rao | రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్రావు, చేనేత కార్పొరేషన్ చై�
Sangareddy | అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీవాణినగర్లో దారుణం జరిగింది. భార్య, కుమారుడు, వదినపై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వదిన సుజాత అక్కడికక్కడే ప్రాణాలు కోల�
బీఆర్ఎస్ నిరసనలతో జిల్లా కేంద్రం దద్ధరిల్లిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, నా యకులతో సంగారెడ్డి నిండిపోయింది. కొత్తగా ఏర్పాడిన తెలంగాణ చిన్న రాష్ట్రంపై బీజేపీ కేంద్�
‘తెలంగాణపై వివక్ష చూపిస్తున్న మోదీ సర్కారుపై గళమెత్తినం.. ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే’ అని బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ వర్క
జిల్లావ్యాప్తంగా ఈ నెల 20వ తేదీలోగా పట్టా పాస్బుక్ వచ్చిన రైతులందరూ రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు ప
Kumram bheem | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి అధికమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
హెటిరో పరిశ్రమలోని హెచ్బ్లాక్లో సంచరిస్తున్న చిరుతను చూసిన కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటన సంగా రెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఉన్న హెటిరో ల్యాబ్ పరిశ్రమ�
leopard | సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో హెటిరో ల్యాబ్స్లోకి ప్రవేశించిన చిరుతను అధికారులు బంధించారు. నెహ్రూ జూపార్క్కు చెందిన ప్రత్యేక బృందం చిరుతకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత బోన�
Hetero | సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న హెటిరో ల్యాబ్స్లో చిరుత సంచరిస్తున్నది. పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో దాక్కున్నది. దీంతో ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం మునిపల్లి మండలంలో సత్ఫలితాలనిస్తున్నది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడితో అవస్థలు పడుతున్న గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రతి ఇంటి�