ఉపాధ్యాయుల మార్గదర్శనంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు తమ మేదస్సుకు పదును పెట్టారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో తమదైన రీతిలో ఎగ్జిబిట్లు ప్రదర్శించి ఔరా అనిపించారు. సంగారెడ్డిలోని
మండలంలోని గడిపెద్దాపూర్లో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా ఎంచుకుని ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు, నగదును అపహరించుకొనిపోయారు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస�
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించేందుకు కొన్ని నెలలుగా శిక్షణ పొందిన అ భ్యర్థులు రాత పరీక్షకు 186 మంది అర్హత సాధించారని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. గురువారం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు తొలిరోజు 600
Physical events | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, సైబరాబాద్,
earthquake | సంగారెడ్డి జిల్లాను భూకంపం వణించింది. కోహీర్ మండలం బిలాల్పూర్లో ప్రకంపనలు రాగా.. ఒక్కసారిగా జనం ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం
యాసంగి పనులు మొదలవుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతులు మడులను సిద్ధం చేసుకుని నారు పోసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. భూ�
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
అర్హత గల ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీశ్కుమార్ వ్యాస్ కలెక్టర్లకు సూచించారు.
విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బావి పౌరులైన విద్యార్థులను బావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేంద
Cold | రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉత్తర, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తక్కువగా ఉండి చలి తీవ్రత
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65పై రోడ్డు దాటుతున్న మచ్చల జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ జింక
Cold | రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ
Patancheru | పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో విషాదం చోటుచేసుకున్నది. బట్టలు ఉత్తకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు గల్లతయ్యారు. ఐలాపూర్కు చెందిన లావణ్య, యాదమ్మ
Road Accident | సంగారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సాన్పల్లి వద్ద నాందేడ్ - అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు - కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో