సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలకేంద్రం గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ ఈ బ్లాక్లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ�
న్యాల్కల్ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగ్వార్, కల్బేమల్, బసంత్ పూర్ గ్రామా�
నారాయణఖేడ్, ఆగస్టు 29 : గతంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నారాయణఖేడ్ పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చింది. ఖేడ్ను ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాను అహర్ని�
గుమ్మడిదల,ఆగస్టు29 : దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన 12 మందిక�
సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెంద
అందోల్, ఆగస్టు 16: దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నరని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పట్టివరకు ఈ పథకం ద్వారా ఎన్నో దళిత కుటుంబాలు
అందోల్, ఆగస్టు 15 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్ క్యాంప్ కార్యాలయంలో మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్�
సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని �
అమీన్పూర్,ఆగస్టు 11 : షేర్ మార్కెట్లో లక్షల రుపాయాలు పెట్టి నష్టపోయిన సాప్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి �
అమీన్పూర్,ఆగస్టు 11 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మహిళను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారంచోటుచేసుకుంది. ఎస్ఐ క�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కంగ్టి మండలం నాగూర్ (బీ) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామాన�
ఝరాసంగంఆగస్టు8 : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రెండో శ్రావణ సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక,
జహీరాబాద్, ఆగస్టు 7 : అక్రమంగా నిల్వ చేసిన 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. పరమేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్కు తర
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు జిల్లా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించున్నారు. మెదక్ జిల్లాలో 2342 మంది ఎస్సై అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజర�